రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పెద్దఎత్తున ఐఏఎస్లు, ఐపీఎస్లను బదిలీ చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ బదిలీలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రభుత�
జిల్లాలో ఎన్నికల సిబ్బంది శిక్షణ కోసం షెడ్యూల్ సిద్ధ్దం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక�
పాలిచ్చే తల్లి కంటే.. పాలించే తండ్రి (పాలకుడు) బాధ్యతే ఎక్కువని అంటాడు చాణక్యుడు. కాబట్టే, కేటీఆర్ ఓ అన్నలా రుద్ర రచనకు అండగా నిలిచారు. ఆత్మవిశ్వాసం నింపారు. ఆ మనోబలంతోనే తను మంచి మార్కులతో ఇంజినీరింగ్ పా
సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 24వ తేదీ వరకు మహాత్మా గాంధీ చలన చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ శరత్ ఒక ప్రకటనలో తెలిపారు. తొలి రోజు జిల్లాలోని 11 థియేటర్లలో మొత్తం 5,465 మంది విద్యార్థులు గాంధీ చిత్రాన్న
జిల్లాల వారీగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు, ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ�
జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియ
జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, మంజూరైన గ్రామపంచాయ తీ భవన నిర్మాణ పనులను ఈ నెల 30లోగా ప్రారంభించాలని సంబంధితశాఖల అధికారులను కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్షా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలో ఆదివారం పోలీసు శాఖ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించింది.
: సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడలను ఘనంగా నిర్వహించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుత�
ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆర్డీఓలు, ఎన్నికల విభాగం అధికా�
జిల్లాలోని న్యాల్కల్ మండలం రాఘవపూర్ పంచవటీ క్షేత్ర పరిసరాల్లో జరిగే గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఈ నెల 22తేదీ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారుల�
ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలు జీవో 58, 59 కింద తమ స్థలాలు క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 30 వరకు గడువు పెంచిందని సంగారెడ్డి కలెక్టర్ శరత్ కుమార్ తెలిపారు. కలెక్టర్ క్�
జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ కోసం అవసరమైన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడత గొర్రెల
మహనీయుల చరిత్రను అన్ని వర్గాల ప్రజలు తెలుసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. బుధవారం బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బాబూ జగ్జీవన�