అభివృద్ధికి మూలం మానవ వనరులేనని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రభుత్వ కార్యదర్శి భారతీ హొళికేరి అన్నారు. శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ, అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ సంయుక్తంగా కలెక్టరేట్ ఆడి
జిల్లాలో మత్స్య సహకార సంఘాల్లో కొత్త సభ్యులను చేర్చడాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక�
పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పని చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కలేక్టరేట్ ఆడిటోరియంలో పంచాయతీ శాఖ అధికారులు, మండల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలోని ఆదర్శ టౌన్షిప్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు చాలా బాగున్నాయని ప�
జిల్లాలో పదో తరగతి ఫలితాలను 100శాతం సాధించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ పిలుపునిచ్చారు. చదువులో వెనుకంజలో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.