కడుపులో నులి పురుగులు ఉన్నట్లయితే ఎదిగే పిల్లలు అనారోగ్యం బారిన పడతారు కాబట్టి వాటి నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్�
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్యసేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం ఖమ్మం పెద్దాసుపత్రిలో డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల కేంద్రంలో సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా కారేపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. ప�
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్�
పారిశుధ్య నిర్వహణతోపాటు పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పెంపునకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్లో స్థానిక సంస్థల పనితీరుపై అదనపు కలెక్టర్ (ఏసీ) శ్రీజతో కలిసి కలెక్టర
మొక్కలు పెంచడంలో ఖమ్మం జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం చింతకాని మండలం వందనం గ్రామంలో పర్యటించి నర్సరీని పరిశీలించారు. జిల్లాలో వన మహోత్సవంలో భాగంగా
Collector Anudeep | శ్రీరామ్ నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ) లో కొత్తగా మరో 20 బెడ్స్ ఏర్పాటు చేసి 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి(Collector Anudeep) వెల్లడించారు.
ఏడున్నర కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణం కీలక దశకు చేరుకున్నది. ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమైన భూసేకరణకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే గుర్తించిన ఆస్తుల్లో 60 శాతం ఆస్తుల సేక
పది పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 361 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.
హైదరాబాద్ (Hyderabad) జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులపాటు సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల 8, 9, 10 తేదీల్లో సెలవులను రద్దు చేస్తు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీచేశారు.
ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్నికల కోడ్ అమలు కావడంతో సీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ కలెక్టర్ అ�
తెలిసీ.. తెలియక నోటరీ ద్వారా స్థలాలు కొని సరియైన పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రిజిస్టర్ కాని వ్యవసాయేతర భూములను జీవో 84కింద ఉచితంగానే రెగ్యులరైజ్ చేస్తున్�
ఉమ్మడి జిల్లాల్లో ముగ్గురు ఐఏఎస్లకు స్థాన చలనం కలిగింది. భద్రాద్రి కలెక్టర్గా ప్రియాంక ఆలాను, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్ను, ఖమ్మం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా అభిలాష అభినవ్లను నియమి