గ్రామాల్లోని ప్రజలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు వెన్నెముక లాంటివని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఈ శాఖల ఉద్యోగులు తమ విధుల్లో అలసత్వం వహించ
గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రేగళ్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఆయన కలెక్టర్ అనుదీప్తో కలిసి ఆయన 120 మంది ఎస్టీలకు అసైన్డ్ పట్టాలను పంప�
పల్లె పంచాయతీకి అరుదైన గుర్తింపు లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఆరోగ్య పంచాయతీ విభాగంలో ఎంపికైన చుంచుపల్లి మండలం గౌతంపూర్ జీపీకి ఉత్తమ పంచాయతీగా జాతీయ స్థాయిలో పురస్కా
చుట్టూ పొలాలు.. చేనూ చెలకలు.. మధ్యలో చిన్న గూడెం.. మొత్తం 40 గిరిజన కుటుంబాల నివాసం.. ఆరు దశాబ్దాల నుంచి ఆ గూడేనికి రవాణా సౌకర్యం లేదు.. పంటలు పండుతున్నప్పుడు పొలం గట్లే వారికి రాచమార్గాలు.. చిన్నాపెద్దా అంతా ప్�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. విద్యార్థులకు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు రాకుండా ప్రత్యే
భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలకు రామాలయాన్ని ముస్తాబు చేశారు. సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆల య అధికారులు, అర్చకులు మిథిలా స్టేడియంలో కల్యాణ వేదిక సిద్ధం చేశారు. గురువారం ఉదయం 9:
భద్రగిరి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకున్నది. పావన గౌతమీ తీరంలో కొలువై ఉన్న సీతారాముల కల్యాణానికి ముహూర్తం సమీపించింది. ఈ నెల 30న శ్రీరామనవమి, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం క్రతువులను జరిపించేందుకు దేవాదా�
తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారు మెచ్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. గతంలో కరోనా, గోదావరి వరదలు, సీఎం పర్యటన, రాష్ట్రపతి పర్�
కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాలు జిల్లాలో నాల్గోరోజు యధావిధిగా జరిగాయి. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మొత్తం 48కేంద్రాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలను కలెక్టర్ అనుదీప్, జిల్లా వ
వచ్చే నెల 1, 2 తేదీల్లో భద్రాచలంలో ముక్కోటి ఉత్సవం ప్రశాంత వాతావరణంలో వైభవంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు.