భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలకు రామాలయాన్ని ముస్తాబు చేశారు. సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆల య అధికారులు, అర్చకులు మిథిలా స్టేడియంలో కల్యాణ వేదిక సిద్ధం చేశారు. గురువారం ఉదయం 9:
భద్రగిరి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకున్నది. పావన గౌతమీ తీరంలో కొలువై ఉన్న సీతారాముల కల్యాణానికి ముహూర్తం సమీపించింది. ఈ నెల 30న శ్రీరామనవమి, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం క్రతువులను జరిపించేందుకు దేవాదా�
తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారు మెచ్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. గతంలో కరోనా, గోదావరి వరదలు, సీఎం పర్యటన, రాష్ట్రపతి పర్�
కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాలు జిల్లాలో నాల్గోరోజు యధావిధిగా జరిగాయి. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మొత్తం 48కేంద్రాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలను కలెక్టర్ అనుదీప్, జిల్లా వ
వచ్చే నెల 1, 2 తేదీల్లో భద్రాచలంలో ముక్కోటి ఉత్సవం ప్రశాంత వాతావరణంలో వైభవంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు.
డోమెంట్ కమిషనర్ ఆదేశాల ప్రకారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో నూతన పూజలు/సేవలు అమలు జరిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు దేవస్థానం ఈవో బానోత్ శివాజీ తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో గురుకులాల సొసైటీ ఇంటర్ లీగ్ పోటీలు మొదలయ్యాయి. పోటీలను సోమవారం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రారంభించా
ప్రతి పంచాయతీలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారమే ఇవ్వాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పాతకొత్తగూడెం హైస్కూల్ను ఆయన తనిఖీ చేశారు. ఎఫ్�
47 అడుగులకు చేరుకున్న గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ నేడు 55 అడుగులకు చేరే అవకాశం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఖమ్మం, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కాళేశ్వరం: భద్రాచలం వద్ద గో�