తెలంగాణలో సీఎం కేసీఆర్ తెచ్చిన పాలనా సంస్కరణలు అద్భుతమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, తండాలను పంచాయతీలుగా చేయడం గొప్ప విషయమని అన్న�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలులో దేశానికి దిక్సూచిగా నిలిపిన ఘనత కేసీఆర్దేనని స్పష్�
జిల్లాలోని యువతీ యువకులు అవకాశాలను అందిపుచ్చుకొని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆకాంక్షించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో నవభారత్లో మ
గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరులోపు 50,595 మంది రైతులకు పోడుపట్టాలు అందిస్తామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారా
జూన్ 2 నుంచి 21 వరకు జిల్లాలో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ ప్రగతి ప్రతిబింబించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై కలెక్
గ్రామాల్లోని ప్రజలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు వెన్నెముక లాంటివని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఈ శాఖల ఉద్యోగులు తమ విధుల్లో అలసత్వం వహించ
గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రేగళ్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఆయన కలెక్టర్ అనుదీప్తో కలిసి ఆయన 120 మంది ఎస్టీలకు అసైన్డ్ పట్టాలను పంప�
పల్లె పంచాయతీకి అరుదైన గుర్తింపు లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఆరోగ్య పంచాయతీ విభాగంలో ఎంపికైన చుంచుపల్లి మండలం గౌతంపూర్ జీపీకి ఉత్తమ పంచాయతీగా జాతీయ స్థాయిలో పురస్కా
చుట్టూ పొలాలు.. చేనూ చెలకలు.. మధ్యలో చిన్న గూడెం.. మొత్తం 40 గిరిజన కుటుంబాల నివాసం.. ఆరు దశాబ్దాల నుంచి ఆ గూడేనికి రవాణా సౌకర్యం లేదు.. పంటలు పండుతున్నప్పుడు పొలం గట్లే వారికి రాచమార్గాలు.. చిన్నాపెద్దా అంతా ప్�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. విద్యార్థులకు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు రాకుండా ప్రత్యే