Suspension | జిల్లాలోని కోడేరు మండలం ఎత్తం గ్రామ పంచాయతీ నిధుల దుర్వి నియోగంపై ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సస్పెన్షన్ చేశారు.
సారంగాపూర్, ఆగస్టు 12: సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను, ప్రాథమిక ఆరోగ�
సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి వచ్చే ఏడాది వరకు సాగు,తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, రానున్న వేసవిలో నీటిని ఎత్తిపోయడానికి మిడ్ మానేరులో సరిపడా నీళ్లు నిల�
Soya farmers | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో సోనం కంపెనీకి చెందిన తేజస్వి సోయా విత్తనాలు వేసి మొలకెత్తక నష్టపోయామని సోయా రైతులు గురువారం ఆందోళన నిర్వహించారు.
Hanmakonda Collector | ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలవాలని, విద్యార్థుల్లో పఠన సామర్థ్యం, గణిత నైపుణ్యాలు, ఆలోచనా శక్తిని పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ �
రేవంత్ ప్ర భుత్వం ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి నిండా మునిగిపోయామని నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల రైతు లు ఆవేదన చెందారు.
ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్న కంటోన్మెంట్లోని రూ.800 కోట్ల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అన్నారు. ఈమేరకు సోమవ�
‘బాబోయ్.. నా భార్య పెట్టే వేధింపులను తట్టుకోలేక పోతున్నాను. దయ చేసి నా కారుణ్య మరణానికి అనుమతించండి’ అంటూ ఒక భార్య బాధితుడు గుజరాత్లోని సూరత్ అధికారులకు మొరపెట్టుకున్నాడు.
బీఆర్ఎస్ వైస్ చైర్మన్ భూష పర్వతాలును పోలీసులు, అధికారపార్టీ సభ్యులు కలిసి బలవంతంగా లేపి సీటు తొలగించి అవమానించిన ఘటన జనగామలో చోటుచేసున్నది. వివరాల్లోకి వెళితే.. జనగామ మున్సిపల్ సాధారణ సమావేశం గురు�
Collector Koya Sri Harsha | జిల్లాలోని రామగుండం మండలంలోని జంగాలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నెలాఖరులోగా లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
Collector Satya Sharada | రాబోయే రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు ముందస్తు సన్నాహాలు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.