Narayanapet | ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ నారాయణపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కలెక్టరేట్ వరకు డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల
Suspension | జిల్లాలోని కోడేరు మండలం ఎత్తం గ్రామ పంచాయతీ నిధుల దుర్వి నియోగంపై ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సస్పెన్షన్ చేశారు.
సారంగాపూర్, ఆగస్టు 12: సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను, ప్రాథమిక ఆరోగ�
సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి వచ్చే ఏడాది వరకు సాగు,తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, రానున్న వేసవిలో నీటిని ఎత్తిపోయడానికి మిడ్ మానేరులో సరిపడా నీళ్లు నిల�
Soya farmers | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో సోనం కంపెనీకి చెందిన తేజస్వి సోయా విత్తనాలు వేసి మొలకెత్తక నష్టపోయామని సోయా రైతులు గురువారం ఆందోళన నిర్వహించారు.
Hanmakonda Collector | ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలవాలని, విద్యార్థుల్లో పఠన సామర్థ్యం, గణిత నైపుణ్యాలు, ఆలోచనా శక్తిని పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ �
రేవంత్ ప్ర భుత్వం ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి నిండా మునిగిపోయామని నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల రైతు లు ఆవేదన చెందారు.
ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్న కంటోన్మెంట్లోని రూ.800 కోట్ల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అన్నారు. ఈమేరకు సోమవ�
‘బాబోయ్.. నా భార్య పెట్టే వేధింపులను తట్టుకోలేక పోతున్నాను. దయ చేసి నా కారుణ్య మరణానికి అనుమతించండి’ అంటూ ఒక భార్య బాధితుడు గుజరాత్లోని సూరత్ అధికారులకు మొరపెట్టుకున్నాడు.