ఈ ఏడాది చివరినాటికి కొత్తగా చేపట్టిన నాలుగు ఓపెన్ కాస్గ్ బొగ్గు గనులతోపాటు వచ్చే ఏడాది మరో నాలుగు ప్రాజెక్టుల నుంచి 200 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు ఏకధాటిగా కుండపోత వాన పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. ప్రాజెక్టుల్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదు రోజులుగా కుండపోతగా వానలు పడుతున్నాయి. ప్రాణహిత, గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. గేట్లు ఎత్తి దిగువకు వదులుతుండగా, చెరువులు మత్తళ్లు
సింగరేణి యాజమాన్యం.. బొగ్గు ఉత్పిత్తి.., ఉత్పాదకత.., కార్మికుల సంక్షేమమంతోపాటు పర్యావరణ పరిరక్షక్షణకూ కృషిచేస్తున్నది. వాతావరణం, నదీ జలాలు కాలుష్యం కాకుండా వేస్ట్ ప్లాస్టిక్ను తిరిగి పార్కింగ్ టైల్స్�
దేశ అభివృద్ధికి కీలకమైన మౌలిక రంగాలు మందగించాయి. ముడి చమురు, సహజవాయువు, విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో 2023 మే నెలలో 8 కీలక మౌలిక రంగాల వృద్ధి రేటు 4.3 శాతానికి పడిపోయింది. 2022 ఏడాదిలో ఇదే నెలలో ఇవి 19.3 శాతం వృద్ధి కనపర
సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి, రవాణాకు అవసరమైన వాటిని అందిస్తూ సింగరేణి సంస్థకు కొత్తగూడెం కార్పొరేట్ మెయిన్ వర్క్షాప్ వెన్నెముకగా నిలిచింది. 85 యేండ్లుగా తన సేవలను కొనసాగిస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో మనకు వెలుగులు పంచేందుకు ప్రాణాలు పణంగా పెట్టి నల్లబంగారాన్ని వెలికితీసే సింగరేణి ఉద్యోగుల జీవితాల్లో నిత్యం కారు చీకట్లే. తమ హక్కుల సాధన కోసం చేసిన పోరాటాలన్నీ వృథానే. ఎలాంటి సంక్షేమ �
Singareni | వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో సింగరేణి కొత్తగా ప్రారంభించే ఐదు గనుల నుంచి 134 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరుగుతున్నదని సింగరేణి సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్తు కేంద్రాల డిమాండ్ మేరకు బొగ్గు ఉత్పత్తి, రవ
సింగరేణి రామగుండం రీజియన్-1 (ఆర్జీ-1) గతంలో ఎన్నడూ లేనివిధంగా బొగ్గు ఉత్పత్తిలో రికార్డు సృష్టించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను నిర్దేశించుకున్న 39.20 లక్షల టన్నుల ఉత్పత్తిని 41 రోజుల ముందుగానే చేధించింది
సింగరేణి సం స్థ వ్యాప్తంగా మూడు రీజియన్లలో కొత్తగూడెం రీజియన్ బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉంది. 40 శాతానికి పైగా కొత్తగూడెం రీజియన్ నుంచే బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది.
అధికారులు, కార్మికులు సమష్టి కృషితో బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఉందని డైరెక్టర్ (ఆపరేషన్) ఎన్వీకే శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఆర్జీ-3 జీఎం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వివిధ విభ
సింగరేణి సంస్థ జనవరిలో 68.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇదే సంస్థ 2016లో నమోదైన 64.7 లక్షల టన్నుల రికార్డును అధిగమించి