వారం రోజులుగా జిల్లాలో వర్షం కురుస్తున్నది. కౌ టాల మండలంలోని కుంటలు, చెరువులు, ఒర్రెలు, వాగులు, నదులు నిండుగా మారా యి. మండల కేంద్రంలోని ప్రధానరోడ్డు చిత్తడిగా మారింది. వాంకిడి మండలంలో వాగులు, వంకలు ఉధృతంగా
జిల్లావ్యాప్తంగా శనివారం వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో నగరంలోని ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. కల్వర్టులు పొంగి వ్యర్థపు నీరు రోడ్లపై ప్రవహించింది.
ఆర్కే-7 గని నార్త్ లో బొగ్గు ఉత్పత్తికి ఫారెస్టు, ఎన్విరాన్మెంట్ శాఖల అనుమతి తీసుకోవడంలో నిర్లక్ష్యం చే సిన అధికారులను సస్పెండ్ చేయాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అ హ్మద్ డిమాండ�
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7గనిలో నార్త్ ఉత్పత్తి పనిస్థలాల్లో ఉత్పత్తి నిలిపి వేయాలని కేంద్ర ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. నార్త్ భాగంలో బొగ్గు ఉత్పత్తికి 2020 వరకే �
ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా నిర్ధేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు రోజుకు 2లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తిచేసి, రవాణా చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం అధి
Singareni | ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలని సింగరేణి సీఎం ఎన్ బలరామ్ అన్నారు. వర్షాకాలంలోనూ ఉత్పత్తికి విఘాతం కలుగకుండా రోజుకు 2లక్షల టన్నుల ఉత�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం ప్రారంభమైన వాన ఆదివారం రాత్రి దాటినా ధార తెగకుండా కురుస్తూనే ఉంది. కొన్ని మండలాల్లో తేలికపాటి, మరికొన్ని మండలాల్లో మోస్తరు, ఇంకొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసింది.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి ఈ సెప్టెంబర్ చివరికల్లా బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని సింగరేణి సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది.
శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ ఉమ్మడి ఖమ్మం జిలాల్లో వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల ఆదివారం రాత్రి దాకా కూడా పలు మోస్తరు వర్షం కురిసింది. ఇంకొన్ని చోట్ల మోస్తరు జల్లులు పడ్డాయి. ఎట్టకేలకు వ�
దేశ అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి, దేశంలో అగ్రగామి ర
సింగరేణి రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నది. పాత రికార్డులను తిరగరాస్తూ.. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో నయా రికార్డును సొంతం చేసుకున్నది.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు శ్రామిక శక్తితోపాటు యాంత్రికశక్తి ఎంతో అవసరమని సింగరేణి సంస్థ డైరెక్టర్(పీఅండ్పీ) జి.వెంకటేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం మణుగూరు పీకేఓసీ-2 గనిలో రూ.4.5కోట్ల విల�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 627 లక్షల టన్నుల బొగ్గును ఉత్తత్తి చేశామని సింగరేణి సీఎండీ బలరాం వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి ఉత్పత్తి చేసిన 601 లక్షల టన్నులతో పోలిస్తే 4.3 శాతం అధిక�
ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సింగరేణి సీఅండ్ఎండీ బలరాం నాయక్ అన్నారు. సింగరేణి మందమర్రి ఏరియాలోని కేకే ఓసీ ప్రాజెక్టును సోమవారం ఏరియా అధికారులతో కలసి సందర్శించార�