సింగరేణీయులు 16న జరిగే దేశవ్యాప్త సమ్మెకు దూరంగా ఉండాలని, విధిగా విధులకు హాజరుకావాలని సింగరేణి సీ అండ్ ఎండీ బలరాం బుధవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాల డిమాండ్లలో సింగరేణికి సంబంధించినవి ప�
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన కోల్ ఇండియాలో మళ్లీ సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 16న ఒక్కరోజుపాటు మెరుపు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్ గరిష్ఠంగా ఉంటుందని, అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గు రవాణా చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ స్పష్టం చేశారు. శుక్రవారం సింగరేణి భవన్ నుంచి బొగ్గు �
సింగరేణి సంస్థ ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని, ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు సింగరేణీయులంతా అంకితభావంతో పనిచేద్దామని, ప్రతి ఒక్క రోజును విలువైనదిగా భావ�
సింగరేణి బొగ్గు ఉత్పత్తి పాటు విజయవంతంగా థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ అడుగుపెట్టిందని, అలాగే దేశవ్యాప్తంగా సోలార్ రంగంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సంస్థ సీఎండీ బలరాం పిలుపుని�
సింగరేణి ఇల్లెందు ఏరియా సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అధిగమించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఆదేశించారు.
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైనా సింగరేణి స్పీడ్ పెంచింది. ఈ ఏడాది కొత్తగా నాలుగు గనుల నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నట్టు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ�
సింగరేణి సంస్థ ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని, ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు సింగరేణీయులంతా అంకితభావంతో పనిచేద్దామని, ప్రతి ఒక్క రోజును విలువైనదిగా భావ�
సింగరేణి సంస్థ నిర్దేశించిన 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఅండ్ఎండీ) ఎన్ బలరాం పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతోపాటు సంక్షేమం విషయంలో కూడా దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉందని సింగరేణి డైరెక్టర్(పా) ఎన్.బలరాం అన్నారు. శనివారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థాని�
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సింగరేణి భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతంలో నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకుంటే రూ.40 వేల కోట్ల టర్నోవర్ సాధించడంతోపాట�
ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ ఖనిజ ఉత్పత్తిలో 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. సెప్టెంబర్ నెలలో 30 లక్షల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసినట్లు సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
బొగ్గు ఉత్పత్తి రంగంలో అపార అనుభమున్న సింగరేణి సంస్థ సౌర విద్యుత్తు ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే మొదటి దశ సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్లాంటు నెలకొల్పి విజయవంతంగా నడిస్తున్నది. మొదటి దశ సక్సెస్ క�