Singareni | వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో సింగరేణి కొత్తగా ప్రారంభించే ఐదు గనుల నుంచి 134 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరుగుతున్నదని సింగరేణి సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్తు కేంద్రాల డిమాండ్ మేరకు బొగ్గు ఉత్పత్తి, రవ
సింగరేణి రామగుండం రీజియన్-1 (ఆర్జీ-1) గతంలో ఎన్నడూ లేనివిధంగా బొగ్గు ఉత్పత్తిలో రికార్డు సృష్టించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను నిర్దేశించుకున్న 39.20 లక్షల టన్నుల ఉత్పత్తిని 41 రోజుల ముందుగానే చేధించింది
సింగరేణి సం స్థ వ్యాప్తంగా మూడు రీజియన్లలో కొత్తగూడెం రీజియన్ బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉంది. 40 శాతానికి పైగా కొత్తగూడెం రీజియన్ నుంచే బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది.
అధికారులు, కార్మికులు సమష్టి కృషితో బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఉందని డైరెక్టర్ (ఆపరేషన్) ఎన్వీకే శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఆర్జీ-3 జీఎం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వివిధ విభ
సింగరేణి సంస్థ జనవరిలో 68.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇదే సంస్థ 2016లో నమోదైన 64.7 లక్షల టన్నుల రికార్డును అధిగమించి
దశాబ్దాలుగా దేశ సేవకు అంకితమై పనిచేస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీకి మరో వందేండ్లకుపైగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఆకాంక్షించారు.
సింగరేణి సంస్థ ఒడిశాలో చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో పలు రాష్ర్టాలకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొనుగోలునకు సంబంధించి ఒప్పందాలు కు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యా న్ని సాధించేందుకు మిగిలిన 100 రోజులు అత్యంత కీలకమని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ చెప్పారు. రోజూ 2.3 లక్షల టన్నులకు తగ్గకుండా బొగ్గ�
ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 4 నెలలు కీలకమైనవని, ప్రతిరోజూ 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి.. అదే స్థాయిలో రవాణా చేయాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు.
సింగరేణిని నిర్వీర్యం చేయాలని కేంద్రం కుట్రలు పన్నుతున్నదని కార్మికలోకం మండిపడుతున్నది. సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న సింగరేణిపై కేంద్రం వేటువేయాలని చూస్త�
కొత్త ఓపెన్కాస్ట్ (ఓసీ) బొగ్గు గనుల్లో నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉత్పత్తి ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ సంస్థ అధికారులను ఆదేశించారు.
కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం జూన్ నెలకు ఏరియాకు నిర్దేశించిన 10.58 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 10.59 లక్షల టన్నులు ఉత్పత్తిచేసి వందశాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందని ఏరియా జనరల్�