దశాబ్దాలుగా దేశ సేవకు అంకితమై పనిచేస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీకి మరో వందేండ్లకుపైగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఆకాంక్షించారు.
సింగరేణి సంస్థ ఒడిశాలో చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో పలు రాష్ర్టాలకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొనుగోలునకు సంబంధించి ఒప్పందాలు కు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యా న్ని సాధించేందుకు మిగిలిన 100 రోజులు అత్యంత కీలకమని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ చెప్పారు. రోజూ 2.3 లక్షల టన్నులకు తగ్గకుండా బొగ్గ�
ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 4 నెలలు కీలకమైనవని, ప్రతిరోజూ 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి.. అదే స్థాయిలో రవాణా చేయాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు.
సింగరేణిని నిర్వీర్యం చేయాలని కేంద్రం కుట్రలు పన్నుతున్నదని కార్మికలోకం మండిపడుతున్నది. సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న సింగరేణిపై కేంద్రం వేటువేయాలని చూస్త�
కొత్త ఓపెన్కాస్ట్ (ఓసీ) బొగ్గు గనుల్లో నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉత్పత్తి ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ సంస్థ అధికారులను ఆదేశించారు.
కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం జూన్ నెలకు ఏరియాకు నిర్దేశించిన 10.58 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 10.59 లక్షల టన్నులు ఉత్పత్తిచేసి వందశాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందని ఏరియా జనరల్�
సింగరేణి సంస్థ నిర్ణయం హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బొగ్గుకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని సింగరేణి సంస్థ ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. రానున్న ఐదేండ్లల్లో 10 కొత్త ప్రాజెక్
రోజుకు 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణాకు ఆదేశం ఏరియా జీఎంలతో సింగరేణి డైరెక్టర్ల సమీక్ష హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : దేశ విద్యుత్ అవసరాలు తీర్చడంలో సింగరేణిది కీలకపాత్ర అని.. ఈ దిశగా రోజుకు 2.10 లక
అన్ని థర్మల్ కేంద్రాల్లో నిండుకొన్న బొగ్గు నిల్వలు ఒక్క ప్లాంటులోనూ వారానికి సరిపడా నిల్వ లేదు సగం కేంద్రాల్లో 2 రోజులకే.. 17 ప్లాంట్లు మూత విద్యుత్ సంక్షోభం ముంగిట ఢిల్లీ.. చర్యలు తీసుకోండి ప్రధాని నరేం�
వీడియోకాన్ఫరెన్స్లో జీఎంలతో సీఅండ్ఎండీ శ్రీధర్ శ్రీరాంపూర్ : దేశంలో పెరుగుతున్న బొగ్గు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత ఎక్కువగా బొగ్గును ఉత్పత్తి చేసి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా �