ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి చెందిన మంకాల లక్ష్మమ్మ
ఆమనగల్లు : ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో మాడ్గుల మండలానికి చెందిన పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ పథ�
మియాపూర్ : కష్టకాలంలో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో ప్రజలలోనూ భరోసా నెలకొంటుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ, శేరిల
వలిగొండ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఒక వరం అని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి అన్నారు. గురువారం వలిగొండ పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వైద్య చికిత్స కోసం మంజూరైన భీమాగాని
MLA Bhupal Reddy | ఇప్పటివరకు నల్లగొండ నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు.
శంషాబాద్ రూరల్ : సీఎం సహాయ నిధి పేదలకు వరమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఊటుపల్లికి చెందిన గడ్డమీది సత్తయ్య రూ. 2 లక్షల చెక్కుతో పాటు పలువురు బాధిత కుటుం
బండ్లగూడ : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్ గ్రామానికి చెందిన సిద్దుయాదవ్ వైద్య ఖర్చుల ని�
కడ్తాల్ : నూతనంగా మండలంగా ఏర్పడిన కడ్తాల్ పట్టణంలో 30పడకల ప్రభుత్వ దవాఖానకు ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక�
సికింద్రాబాద్ : పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కార్కానాలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన 24 మందికి సీఎంఆర్ఎఫ్