MLA Chander | తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంటింటికి సంక్షేమ పథకాలు చేరి సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం చిరునామాగా మారిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
చౌటుప్పల్ రూరల్ : ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పీపల్పహాడ్ గ్రామానికి చెందిన నల్లెంకి �
గోల్నాక : వివిద వ్యాధుల భారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్�
పరిగి : దోమ మండలం పాలేపల్లి గ్రామానికి చెందిన కండెవోని లక్ష్మీ నరాల బలహీనతతో హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతుండగా, చికిత్స నిమిత్తం రూ. 2లక్షలు ఎల్వోసీ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మంజ
ఆమనగల్లు : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీని మర�
హయత్నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లికి చెందిన గ్యార సుమలతకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శుక్రవారం రూ. 1.5లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. సుమలత భర్త మహేశ్ కొన్ని న�
బంజారాహిల్స్ : పేదలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహమత్నగర్ డివిజన్కు చెందిన పలువ�
Hanumakonda | రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షల మేరకు పని చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ ప్రాంతానికి చెందిన లబ్ధిదారులకు ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి �
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే టీఆర్ఎస్ సర్కార్ లక్ష్యమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని న్యామతాపూర్ గ్రామానికి చెందిన మారెమ్మకి రూ. 20వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు ఎమ్మెల్సీ �
గోల్నాక : అనారోగ్యానికి గురై చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నఅర్హులైన ప్రతి ఒక్కరిని సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుందని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం గోల్నాకలోని ఎమ్మెల్య�
సికింద్రాబాద్ : సీఎం సహాయనిధి పేదల వైద్యానికి భరోసానిస్తోందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ అండగా న�
నవాబుపేట : సంక్షేమ పథకాలలో భాగమైన సీఎం సహాయనిధి చెక్కులను నవాబుపేట మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్
కడ్తాల్ : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల్ మండల కేంద్రానికి చెందిన సతీశ్కి రూ. 31వేలు, శాంతమ్మకి రూ. 24వేలు సీఎంఆర్ఎఫ్ చెక్క�