రేషన్ దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే సన్నబియ్యంపై పర్యవేక్షణ కరువైంది. పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పెద్దఎత్తున ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత పర్యవేక్షణ బాధ్యతలను విస�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలువురు మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్లుడ్ రైస్)ను పక్కదారి పట్టించారు. సిర్పూర్(టీ), కౌటాల మండలాల్లో దాదాపు రూ.8 కోట్ల విలువైన ధాన్యం, దహెగాం మండలంలో మరికొంత ధాన్యం మ�
వరంగల్ జిల్లాలో రైస్ మిల్లర్లు సర్కార్ ఖజానాకు భారీ చిల్లు పెట్టారు. అధికార యంత్రాంగం అండ తో చెలరేగిపోయారు. ప్రభుత్వం నుంచి తీసుకునే సీఎంఆర్ తిరిగి అప్పగించే క్రమంలో రూ. కోట్లు దండుకున్నారు. కోటికిప
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పాఠకుల కోసం అతిపెద్ద దసరా షాపింగ్ బొనాంజాను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి టైటిల్ స్పాన్సర్గా సీఎంఆర్ షాపింగ్ మాల్ వ్యవహరిస్తున్నది.
2024-25 వానకాలం సీఎమ్మాఆర్ గడువు పెంచుతూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్పూల్లో మిగిలిన బియ్యం ఇచ్చేందుకు సెప్టెంబర్ 12వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది.
పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా సీఎంఆర్ జువెల్లరీ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘లెగసీ ఆఫ్ జూవెల్లరీ’గా ప్రసిద్ధిగాంచిన సీఎంఆర్ ఈ శ్రావణ మాస వేడుకల్లో భాగంగా సరికొత్త వెరైటీలు, వ
రైస్ మిల్లర్ల ఒత్తిడికి పౌరసరఫరాల సంస్థ తలొగ్గిందా? ధాన్యం కేటాయింపుల్లో అవినీతికి రాచమార్గం వేసిందా? నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక ‘పెద్దమనిషి’ ఆదేశాలే అధికారుల కు శిరోధార్యమా? మిల్లర్లు సకాలంలో సీ
జిల్లాలో సీఎంఆర్ పేరిట కొందరు మిల్లర్లు అక్రమ దందాకు పాల్పడుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి మర ఆడించి ఇవ్వాలని ఇస్తే ప్రభు�
నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ మార్కెట్లో ధాన్యం విక్రయించుకున్న కొంత మంది మిల్లర్లు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అడ్డదారుల్లో వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ధాన్యం షిఫ్టింగ్కు పా�
కొంతమంది మిల్లర్ల అక్రమాల ఫలితం ఈ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం సీఎంఆర్ కోసం పక్క జిల్లాలకు తరలాల్సిన దుస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లాలో సుమారు 90 మిల్లులు ఉండగా వందల కోట్ల రూపాయల ధాన్య�
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారి పట్టించిన మిల్లర్లపై సర్కారు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం నుం�
సీఎంఆర్, సన్నధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన జీవో నంబర్ 27పై మిల్లర్లు ఆగ్రహిస్తున్నారు. కొనుగోళ్లపై ఆంక్షలు విధించిన సర్కారు, చాలా అంశాలపై క్లారిటీ ఇవ్వలేదని మండిపడుతున్నా�
ఇకపై ప్రతి రైస్మిల్లు కచ్చితంగా సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)లో భాగస్వామ్యం కావాల్సిందే. కాదు కూడదంటే ఇకపై కుదరదు. ప్రైవేటు వ్యాపారం చేసుకున్నా.. సీఎంఆర్లోనూ ఉండాల్సిందే. ఈ మేరకు సీఎంఆర్ నిబంధనల