ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఆశించిన విజయం సాధించలేదనడానికి సదస్సులో కనిపించిన ఖాళీ కుర్చీలే నిదర్శనం. రాష్ట్ర ప్రభు త్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నా, సదస్సు కోసం రూ.9.45 కోట్ల బడ్జెట్ కేటాయించినా.. కార్యక్రమాన�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీని అడ్డుకునేందుకు బాధిత రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఆందోళనలు, నిరసనలు చేపట్టిన కొడంగల్ నియోజకవర్గంలోని దుద్�
ఖమ్మం జిల్లా మున్నేరు పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఇంకా వరద కష్టాలు తీరనేలేదు. ఇంట్లోని వస్తువులన్నీ కొట్టుకుపోయి, ఇంటి నిండా బురద పేరుకుపోయినా అంతులేని ఆవేదనను దిగమింగుకుంటూ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నార�
రాష్ర్టాన్ని ముంచెత్తిన వదరల కారణంగా లక్షలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. తినడానికి తిండిలేక, నిలువ నీడ లేక బాధితులు అల్లాడిపోతున్నారు. వారికి తక్షణ సాయం అందించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుం�
‘వండుకునేందుకు పాత్రలు లేవు.. సరుకులు పెట్టుకునే స్థలంలేదు.. ముట్టిద్దామంటే గ్యాస్ పొయ్యి లేదు.. మరో పదిరోజులు అన్నం పెట్టండి సార్' అంటూ మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం సీతారాంతండాలోని ఓ మహిళ బుధవా�
వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. పార్టీ పరంగా బాధితులను ఆర్థికం గా ఆదుకోవాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నెల జీతాన్ని వరద బాధితులకు వితరణగా ఇవ్వాలని నిర్ణయం తీసు
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా కురుసున్న వర్షాల కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. వాగులు పొంగి ప్రవహించడంతో రహదారులు దెబ్బతిన్నాయి. పెన్గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోని పంటలు నీటమునిగాయి.
పదేండ్ల కింద రాజకీయ కక్షలు, హత్యలకు అడ్డాగా ఉన్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మళ్లీ గూండాయిజం.. విధ్వంసకాండ మొదలయ్యాయి. స్థానిక మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ను టార్గెట్ చేస్తూ కాంగ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్లారు. వారం కిందటే ఢ
అదానీ వ్యవహారంలో సీఎం రేవంత్రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎం రేవంత్రెడ్డికి రాసిన బహిరంగ లేఖను విడుదల చే