కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని గతంలో రేవంత్రెడ్డి మాట్లాడారు. ఆయన అన్నట్లుగానే కేసీఆర్ ఆనవాళ్లుగా ఉన్న గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
రేవంత్ సర్కార్పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ టీచర్ల సమస్యలను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్ర ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే వారి ప్రక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా బలంగా మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే బీజేపీ నాయకుల్లో గుండెల్లో బయం మొదలైందని ప�
కేరళ ఎన్నికల ప్ర చారంలో సీఎం రేవంత్రెడ్డి అక్కడి లెఫ్ట్ కూటమి పై నోరు పారేసుకున్నారు. లెఫ్ట్ కూ టమికి ఓటేస్తే ప్రధాని మోదీకి వేసినట్టేనని ఆరోపించారు.
దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని, అధికారంలోకి వస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన హస్తం సరార్.. తీరా గద్దెనెకాక స్థానిక సంస్థలకు సరిగా నిధులివ్వకుండా నిర్వీర్యం చేస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడవ బడ్జెట్ ఆరు గ్యారెంటీలకు మంగళం పాడింది.. ప్రజా సంక్షేమానికి తిలోదకాలిచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు బడ్జెట్లో కొత పెట్టింది, కీలక రంగాలకు కే�
అసెంబ్లీ ఎన్నికల ముందు అలవికాని హామీలు గుప్పించిన కాంగ్రెస్, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్
సంపదపై కన్నేసిన పొరుగు రాజ్యాలను నిలువరించేందుకు హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించిన రక్షణ గోడకు రేవంత్ సర్కార్ తీరుతో ముప్పు పొంచి ఉన్నది. మరాఠాల దాడుల కాలంలో మొఘల్ పాలకులు తలపెట్టిన ఈ రక్షణ గోడ నిర్�
కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారమంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి జీవిస్తున్నామని ‘మూసీ’ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ‘సేవ్ ది మధు పార్క్ రిడ్
గత ఐదు సంవత్సరాలుగా కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, తక్షణం వాటిని విడుదల చేయాల్సిందిగా కోరుతూ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్) రాష్ట్
బిడ్డ పెళ్లి చేస్తున్నం మాకు పైసల్లేవంటే.. ఇటీవలే ఇల్లు కొన్నాం. రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం. కానీ వాళ్లు ఖాళీ చేయలేదు. ఎందుకంటే వాళ్లు ఇల్లు దొరకలేదు. మాకు ఇక్కడే మంచిగనిపిస్తుంది.. పెళ్లి ఇక్కడే చేస�
కరువు కాలం మీద పడి తరుముతుంటే.. తెలంగాణ జనం వలవల ఏడ్సుకుంట బొంబాయ్, దుబాయ్ వలసలు పోతున్నప్పుడు చూసి గుండెలు బాదుకున్నోడు కేసీఆర్. పల్లెపల్లెన పల్లేర్ల దారులు..బీడుబారిన పొలాలు.. పొక్కిలైన వాకిళ్లు..కన్�
హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మూసీ పునరుద్ధరణ ప్రాజెక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం తాజ్కృష్ణ హోటల్లో మూసీ ప్రాజ�
మూసీ నది.. అనంతగిరి కొండల్లో పుట్టి చారిత్రక హైదరాబాద్ నగరం మీదుగా వందల కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. ప్రవాహ ప్రస్థానంలో అనేక మలుపులు తిరుగుతున్నా ఈ జీవనదికి దశాదిశ అంటూ ఉంది.