TG Groups | రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగే వరకు గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను వాయిదా వేసి న్యాయం చేయాలని ఎస్సీ సామాజిక విద్యార్థులు సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు.
Cabinet Meeting | రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిపడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న జరగాల్సి ఉండగా.. 26వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.
R Krishnaiah | రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల రూ. 4వేల కోట్ల ఫీజు బకాయిలు 48 గంటలోపు చెల్లించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్కృష్ణయ్య హెచ్చరిం
Bathukamma Sarees | రాష్ట్రంలోని ఆరు జిల్లాల మహిళా సంఘా లు, గిరిజనులకు బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. ఈ నెల 6న ఆదిలాబాద్, భద్రా ద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల మహిళ�
Musi Project | రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన రేవంత్ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేపడుతామంటూ హడావుడి చేస్తున్నది. ఈ ప్రాజెక్టును వివాదాస్పద చరిత్ర కలిగిన మెయిన్హార్ట్ కంపెనీక
Telangana | ‘అధికార పక్షాన ఉంటే.. అనుకున్నది సా ధించుకోవచ్చు’ అని ఆశపడి గోడ దుంకిన ఎ మ్మెల్యేలకు ఆశాభంగమే అయిందా? అటు ప నులు చేసుకోలేక.. ఇటు పరువు నిలబెట్టుకోలే క తమ నియోజకవర్గాల్లో ఆ పది మంది తిరగలేకపోతున్నారా? అం
‘విదేశీ యాత్రలు ఘనం.. సాధించింది శూన్యం’ అన్నట్టుగా తయారైంది మంత్రుల పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలే అయినా, దాదాపు సగం మంది మంత్రులు విదేశీ టూర్లకు వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్
నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు కేసీఆర్ సర్కారు తెచ్చిన గురుకులాల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
డీఎస్సీ-24లో 1,056 టీచర్ పోస్టుల భర్తీకి బ్రేక్పడింది. కోర్టు కేసుల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో 10,006 మంది టీచర్లకే బుధవారం నియామక ఉత్తర్వులివ్వనున్నారు.
Sathyavathi Rathod | రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని రేవంత్రెడ్డి(CM Revanth) మరిచిపోయాడని, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే భాష మారడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ (Sathyavathi Rathod) అన్నారు.
ఎస్సీ వర్గీకరణ అమలయ్యేదాకా డీఎస్సీ నియామకాలను నిలిపివేయాలని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు హైడ్రా, సీఎం రేవంత్రెడ్డిపై తమ ఆక్రోశాన్ని వివిధ రూపాల్లో వెళ్లగక్కుతున్నారు. చైతన్యపురి, కొత్తపేట డివిజన్లలోని ప్రజలు అమావాస్యనాడు తమ ఇండ్లను రేవంత్రెడ్డి దృష్టి నుంచి కా
సీఎం రేవంత్రెడ్డి మరోసారి సొంత పార్టీ సీనియర్ నేతపైనే విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత మైలేజీ కోసం సీనియర్నేతను అభాసుపాలు చేశారని హస్తం నేతలు మండిపడుతున్నారు. కంటోన్మెంట్లో గురువారం నిర్వహించిన డ�
అక్టోబర్ 2 గాంధీ జయంతి..! ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడిరోడ్డుపై నడిచిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు.. అని ప్రవచించిన బాపూజీ పుట్టిన రోజే ఒక మహిళ పట్ల సాటి మహిళే దారుణంగా వ్యవహరించింది. న