దేశంలో అత్యధిక కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. 31 మంది ముఖ్యమంత్రుల్లో ఆయనపైనే అత్యధిక సంఖ్యలో కేసులు నమోదైనట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటి
దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్కు దేశ సర్వోన్నత పౌరపురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. మన్మోహన్ మృతికి సం�
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మితే మొదటికే మోసం వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏటా రూ.15 వేలు వస్తాయని రైతుల�
పారా త్రోబాల్ క్రీడాకారిణి దయ్యాల భాగ్యను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. భాగ్యను సోమవారం సీఎం దగ్గరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, ప్రభుత్వ విప్ అయిలయ్య తీసుకెళ్లి స
KTR | ఏసీబీ నమోదు చేసిన కేసులో బలం లేదని సీఎం రేవంత్కు తెలుసునని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కేడర్లో విశ్�
KTR | ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నించారని.. అందులో భాగంగానే ప్రచారం కోసమే సినిమా వాళ్ల గురించి మాట్లాడారని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు.
MLC Kavitha | రైతుబంధు ఇవ్వాలన్న సోయి ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆ�
CM Revanth Reddy | తెలంగాణ శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. ఈనెల 26న కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh)కు సభ సంతాపం తెలిపింది.
‘సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు మా బతుకులు సల్లంగ ఉన్నాయి. నేతన్నల కోసం అమలు చేసిన పథకాలు మాకు ధైర్యాన్నిచ్చాయి. ఆనాడు చీకు, చింతా లేకుండా హాయిగా బతికాం. సీఎం రేవంత్రెడ్డి వచ్చినంక కొత్తవి దేవుడెరుగు.. ఉన్న �
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏటా జనవరి 1 నుంచి మొదలయ్యే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ఈసారి కాస్త ఆలస్యంగా ప్రారంభం కానున్నది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ మరణం న
ఫార్మాసిటీని రద్దు చేసే దాకా తమ పోరాటం తగదని రైతులు కదం తొక్కారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మిద్ద గ్రామంలో ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ తీశారు.