పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు అనేక పథకాలను తెచ్చి, దశాబ్దకాలంపాటు విజయవంతంగా అమలు చేసింది. స్వరాష్ట్రంలోనైనా అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుప
Harish Rao | సీఎం రేవంత్రెడ్డి అడిగినవాళ్లను అదరగొడుతున్నాడని.. ప్రశ్నిస్తే పగబడుతున్నాడని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ మెదక్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
పుష్పా-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో ఇకపై ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చేదిలేదని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. అదేవిధంగా సినిమా రేట్ల ప
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండ�
స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఇంటిపై దాడి కేసులో నిందితులకు కోర్టు బెయిల్ విధించింది. శాసనసభలో సీఎం రేవంత్రెడ్డి అల్లు అర్జున్పై విమర్శలు చేయడం, తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతున్నదని అల్లు �
నార్త్ సిటీ మెట్రో విషయంలో ఆశలు చిగురిస్తున్నాయి. విస్తరణ అంశం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉండటంతో... ఇటీవల నార్త్ సిటీ మెట్రో సాధన సమితి చేసిన ప్రయత్నం సఫలమవుతున్నది. ఈ మేరకు విస్తరణపై ప్రభుత్
అమ్మ ఆశీర్వాదం కోసం ఆ పార్టీ నేతలు జూబ్లీహిల్స్కు పరుగులు పెడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ముఖ్యనేత మాట కంటే ఆ ఆమ్మ ఆశీస్సులకే పవర్ ఎక్కువట. అమ్మ దయ ఉంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ.. ఉద్యోగుల బదిలీల�
శాసనసభలో సీఎం రేవంత్రెడ్డి అల్లు అర్జున్పై విమర్శలు చేయడం, తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతున్నదని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది.
రాష్టరంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
న్యాయం, ధర్మం గురించి చెప్పాల్సిన పవిత్రమైన అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు.. కోర్టుల్లో ఉన్న కేసులపై అసెంబ్లీలో అసత్యాలు వల్లించి రాజ్యాంగ హననానికి పాల్పడ్డారు..’ అని బీఆర్ఎస�
రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై నీటిపారుదలశాఖలోనూ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం పదోన్నతుల విషయంలో తీవ్రమైన వివక్ష చూపుతున్నదని సీనియర్ ఇంజినీర్లు మండిపడుతున్నారు.