వరద బాధితులను ఆదుకునేందుకు దాతల నుంచి సహాయం వెల్లువెత్తుతున్నది. గురువారం పలువురు దాతలు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి చెక్కులను అందజేశారు.
పక్కరాష్ట్రం నుంచి వచ్చిన రోజువారీ కూలీ, జేసీబీ డ్రైవర్ సుభాన్ఖాన్ తొమ్మిది మందిని కాపాడి హీరో అయితే, ఒక్కరినీ కాపాడలేక ఖమ్మంలో ప్రభుత్వం, ముగ్గురు మంత్రులు జీరో అయ్యారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి �
హైడ్రా చర్యల వల్ల ముంపు తగ్గిందని సీఎం రేవంత్రెడ్డి అవగాహన రాహిత్యంగా మాట్లాడారని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం)తోనే హైదరాబాద్ సురక్షితంగా ఉన్న�
రాష్ట్రంలోని అన్ని సర్కారు విద్యాసంస్థలకు ఈ నెల నుంచి ఉచిత విద్యుత్తును సరఫరా చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని 27,862 విద్యాసంస్థలకు లబ్ధి చేకూరుతుందని తెలిపా�
విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గురుపూజోత్సవానికి గైర్హాజరుకావడంపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రభుత్వం అధికారికంగ�
ఇకపై పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రాథమిక విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద అన్నారు. గురువారం ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి వరంగల్ జిల్లా గీసుగొండ మ
Sabitha Indra Reddy | ఈ ఎనిమిది నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలనపై రాష్ట్ర ప్రజలకు విసుగు పుట్టింది. రేవంత్ పాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ప్రజలు వాపోతున్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమ�
Harish Rao | రాష్ట్రంలో నడుస్తున్నదని ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ లేదరని చెప్పారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రె�
హైడ్రా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నది. పెద్దల భవనాల కూల్చివేతతో మొదలైన హైడ్రా బుల్డోజర్ ఇప్పుడు సామాన్య జనంపైకి దూసుకురావటంతో పార్టీలో చర్చనీయాంశమైంది.
‘వర్షాలు, వరదల నేపథ్యంలో మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్నా’ అంటూ సీఎం రేవంత్రెడ్డి చెప్పినదంతా అబద్ధమేనా? కుంభవృష్టితో చిగురుటాకులా వణుకుతున్న జిల్లాలపై సమీక్షించాల్సిందిపోయి ఆయన స
రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలకు అవమానాలు జరగకుండా చూడాలని, తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఖూనీ చేయొద్దని కాంగ్రెస్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. ఎమ్మెల్యేగా తన హక్కులను కాలరాసి, విధులకు ఆట�
విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులపై న్యాయవిచారణ చేపట్టాలని బీసీ, ఓసీ ఉద్యో గ సంఘాలు డిమాండ్ చేశాయి. బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఖైరతాబాద్లోని విద్యుత్తు సౌధలో భారీ ధ
రాష్ట్రంలో వరద ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. ఈ విషయమై త్వరలో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను �
బాధ్యతాయుతమైన పరిపాలకుడు ఎలా ఉంటాడో సీఎం రేవంత్రెడ్డికి నేర్పాలని బీఆర్ఎస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్కుమార్ సూచించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ విషప్రచారం మానుకోవాలని బు�