ప్రభుత్వ, అధికార యంత్రాంగం కక్షపూరితంగా వ్యవహరించినపుడు సామాన్యుడికి దిక్కయ్యేది న్యాయస్థానాలే. మరి.. అలాంటి న్యాయస్థానాల ఆదేశాలను సైతం రేవంత్ సర్కారు బేఖాతరు చేస్తుంది.
‘ఆరేడేండ్లుగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నం.. ఈ ఏడాది కూడా మా సర్వీసులను కొనసాగిస్తూ జూన్లోనే సెక్రటరీ ఉత్తర్వులిచ్చిండ్రు.. అనేక చోట్ల భారీగా ఖాళీలు
నాడు కేసీఆర్ హయాంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించిన గురుకులాలను నేడు రేవంత్రెడ్డి ప్రభుత్వం ధ్వంసం చేయాలని కుట్రలు పన్నుతున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తార�
మున్నేరు శాంతించింది. ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్లోని దాని పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ సర్కారు సహాయ సహకారాలు అందక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఈ ఏడాది 117 మందిని వరించాయి. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం వేర్వేరు జీవోలు విడుదల చేశారు.
వరద బాధితులను ఆదుకునేందుకు మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ఖమ్మం వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడిచేయడం హేయమైన చర్య అని నాగార్జున సాగర
శాసనమండలి సభ్యురాలు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేశాక, అత్యున్నత న్యాయస్థానాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిన తీరు వ్యక్తులుగా వారి స్థాయిక�
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ వద్ద వ్యంగం తప్ప పరిపాలన పరిపాలన వ్యవహారం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్క
Telangana | రేవంత్రెడ్డి సర్కారు అప్పుకోసం మరోసారి రిజర్వు బ్యాంకు తలుపు తట్టింది. మరో రూ.2,500 కోట్లు అప్పుచేసింది. ఈ విషయాన్ని ఆర్బీఐ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణలో అధికారం చేపట్టిన ఎనిమిది నెలల�
నడిగూడెం మండలం పరిధిలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ కట్టకు గండ్లు పడిన ప్రాంతంలోని రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇన్నేండ్లు తమ జీవితాలకే ఆదరువుగా నిలిచిన కాల్వ కట్ట కండ్ల ముందే తెగిపోతున్నా ఏమీ చేయాలన
వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. మూడు రోజుల క్రితం కురిసిన అతి భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమై, ప్రాణ, ఆస్తినష్టం జరిగిన నేపథ్యంలో సీఎం మంగళవా�
గతేడాది చివరన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపిస్తామని, 25 ఎకరాల విస్తీర్ణంలో మినీ ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. �
రాష్ట్రంలో వర్షం సృష్టించిన బీభత్సాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా పరిగణించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ర్టానికి రూ.2వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఈ విషయమై త్వరల
వాతావరణశాఖ హెచ్చరించినా ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేయడంలో, సహాయం అందించడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
అధైర్యపడకండి అండగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీతారాంతండావాసులకు భరోసానిచ్చారు. మంగళవారం ఖమ్మం జిల్లా నుంచి డోర్నకల్, కురవి మీదుగా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్దకు చేరుకున్నార�