తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దశాబ్ద కాలం దాటింది. మొన్నటి జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరం ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారింది. దీంతో తెలంగాణ అస్తిత్వ ప్రదర్శనకు ఆఖరి అవరోధం కూడ�
ఫాతిమా ఒవైసీ కాలేజీ విషయంలో సీఎం రేవంత్రెడ్డి ఎంఐఎంతో కాంప్రమైజ్ అయ్యారా? లేక అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్ ఇస్తే భయపడ్డారా? అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్రెడ్డి పాలన రైతుల పాలిట యమపాశంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తొమ్మిది నెలల్లో 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
సీఎం సహాయ నిధికి వరద విరాళాలు భారీగా వస్తున్నాయి. శని,ఆదివారాల్లో పలువురు ప్రముఖులు, పలు కంపెనీలకు చెందిన పెద్దలు సీఎం రేవంత్రెడ్డిని నేరుగా కలిసి విరాళాలు అందజేశారు. కాగా, వినాయకచవితి సందర్భంగా జూబ్లీ
త్వరలో నిర్మించనున్న ఫోర్త్సిటీలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లస్థలాలు ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఇండ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు. అర్హులైన వారిని ఫ్యూచర్సిటీల
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.85 కోట్లతో రాష్ట్రంలోనే అతి పెద్ద సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దిన కాళోజీ కళాక్షేత్రంలోకి బీఆర్ఎస్ నేతలను అనుమతించకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సోమవారం (సెప్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ధ్వంసమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిషరించడంలో సీఎం విఫలం అయ్యారని దుయ్యబట్ట
గ్రామీణ, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు సాంకేతిక విద్యను అందించాలనే ఉద్దేశంతో నిర్మల్ జిల్లాలోని బాసరలో నెలకొల్పిన ఆర్జీయూకేటీలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. హాస్టల్ భవనాల్లో వసతులు లేక, భోజనం లే�
భూదాన్ పోచంపల్లికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. దానిని తాత్కాలికంగా పొట్టి శ్రీరాములు తెలుగు య�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎన్కౌంటర్లు ఎక్కువగా జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత జీ దేవీప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి విమర్శించారు.
‘తమ్ముడు.. మన గల్లీల గణపతి పండుగ మంచిగ జరగాలె.. అన్ని ఏర్పాట్లు మస్తు చేయాలె.. నవరాత్రులు ధూంధాంగా ఉండాలె.. ఏం ఉన్నా నేను చూస్కుంట.. మనోళ్లను మనం చూస్కోపోతే ఎట్ల.. నన్ను మాత్రం మర్చిపోవద్దు..’
‘రాష్ట్రం జ్వరాల కుప్పగా మారిపోయింది. అనారోగ్యంతో ప్రజలు అల్లాడుతున్నరు. ప్రభుత్వ దవాఖానల్లో మంచానికి ముగ్గురు, నలుగురు రోగులు అన్నట్లుగా పరిస్థితి తయారైన క్రమంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధిం�
చిన్నోనిపల్లివాసుల యోగక్షేమాల బాధ్యత తనదేనని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్ప ష్టం చేశారు. చిన్నోనిపల్లిలో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ తిరుగుజలాలు చేరి న కిందిగేరి ఇండ్లను ప�
హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తున్నదని, పేదల ఇండ్లను కూలుస్తూ వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు.