నేతన్నలు ఎనిమిది నెలలుగా చేస్తున్న పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. చేనేత రుణాలను మాఫీ చేయడంతోపాటు త్రిఫ్టు పథకం కింద రావాల్సిన రూ.290 కోట్ల బకాయిలను విడుదల చేసింది. రాష్ట్రంలో రూ. 30 కోట్ల చేనేత రుణ�
తొమ్మిది నెలల్లోనే తొమ్మిది మత ఘర్షణలు జరగడం రేవంత్రెడ్డి సర్కారు వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎండీ ఇంతియాజ్ ఇషాక్ విమర్శించారు. కాంగ్�
హైదరాబాద్ శివార్లలో అభివృద్ధి చేయతలపెట్టిన గ్రీన్ ఫార్మాసిటీ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలోని ముచ్చర్ల ప్రాంతంలో �
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ బాధిత రైతులు కదం తొక్కారు. నిన్న మొన్నటివరకు స్థానికంగా ఆందోళనలకు దిగిన రైతులు సోమవారం సంగారెడ్డిలోని కలెక�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్ప టి నుంచి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా ప్రభుత్వం ఇంకా రైతుబంధు పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయకపోవడం..
‘సాంకేతిక నైపుణ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసినం.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఫోర్త్ సిటీలో నిర్మించాలని 60 ఎకరాల స్థలాన్ని కేటాయించినం..
రైతు రుణమాఫీపై స్పష్టత కరువైంది. మాఫీ కాక.. సరైన సమాధానం రాక లక్షలాది మంది అన్నదాతల్లో ఆందోళన కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నదనే విమర్శలు వెల్లవెత్తుతుండగా, రైతులు ఆ
బీఆర్ఎస్ బీ ఫామ్పై గెలిచి, పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పీకర్ విచారించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశ�
నేతన్నకు చేతినిండా పని కల్పించాలన్న ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరెల ఆర్డర్లు ఇచ్చింది. ఏటా 350కోట్ల మేర ఆర్డర్లతో కార్మికులకు అన్నివిధాలా అండగా నిలిచింది. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం బత�
వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు శృంగేరి పీఠం అనుమతి కోసం విప్ ఆది శ్రీనివాస్, సీఎంవో వోఎస్డీ వేముల శ్రీనివాసులు, ఆలయ ఈవో వినోద్రెడ్డి బృందం సోమ
మూడు దేశాలు పాల్గొన్న ఇంటర్కాంటినెంటల్ కప్ను సిరియా గెలుచుకుంది. హైదరాబాద్లోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియం వేదికగా సోమవారం జరిగిన చివరి మ్యాచ్లో సిరియా.. 3-0తో భారత్ను ఓడించి తొలిసారి ఈ క�
Green Pharma City | హైదరాబాద్ శివారులోని గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో సీఎంతో పాటు పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు, సీఎస్ శాంతికుమారి
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే టీచర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దశాబ్ద కాలం దాటింది. మొన్నటి జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరం ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారింది. దీంతో తెలంగాణ అస్తిత్వ ప్రదర్శనకు ఆఖరి అవరోధం కూడ�