ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి నెలా ఆసరా పింఛన్లు సకాలంలో రాక తాము భిక్షాటన చేయాల్సిన పరిస్థితి దాపురించిందని భారత దివ్యాంగుల హక్కుల పరి రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ మండిపడ్డ
సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రైతుబంధు �
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని ‘లగచర్ల’ రైతులు తమ భూములను కాపాడుకునేందుకు చేసిన పోరాటం వృథా అయింది. ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకుంటున్నట్టు చెప్పి మల్టీ పర్పస్ ఇండ�
హైదరాబాద్ మహానగరంలో ఒకప్పుడు ఉన్న చెరువుల్లో ఇప్పుడు 61 శాతం లేకుండా పోయాయని హైడ్రా అంటోంది. మిగతా 39 శాతం చెరువుల లెక్క తేల్చడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైడ్రా అంటున్నది. ఇన్నర్ ఓఆర్ఆర్ హైడ్ర
ఇటీవల జరిగిన ఎన్నికలే ప్రధాన ఎజెండాగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గైర్హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన సమావేశాలకు తొల
ఉన్నతాధికారుల అండదండలతో రాష్ట్రంలో కొందరు జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవో) చెలరేగిపోతున్నారు. సర్కారు ఉత్తర్వులకు పాతరేస్తున్నారు. బదిలీ చేసినా ఉత్తర్వులను ఖాతరు చేయడంలేదు.
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని ‘లగచర్ల’ రైతులు తమ భూములను కాపాడుకునేందుకు చేసిన పోరాటం వృథా అయింది. భూసేకరణపై ప్రభుత్వం ఒక్కరోజులోనే మాట తప్పింది. ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రతిపాదనను
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం తెలంగాణ తల్లి విగ్రహ పనులను పరిశీలించారు. డిసెంబర్ 9న సచివాలయంలో ఆవిష్కరించబోయే విగ్రహాన్ని హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేటలో ప్రభుత్వం తయారు చేయిస్తున్నద�
RS Praveen Kumar | రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గురుకులాలపైనా, వ్యక్తిగతంగా తనపైనా మతిస్థిమితం లేని వ్యా ఖ్యలు చేశారని రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ మాజీ కార్యదర్శి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహ
Harish Rao | కేసీఆర్ నిబద్ధత, చిత్తశుద్ధి వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలే శ్వాసగా, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించారని పేర్కొ�
ఇంట గెలిచి, రచ్చ గెలవాలంటారు పెద్దలు. సీఎం రేవంత్ మాత్రం సొంత ఇంట్ల (కొడంగల్ నియోజకవర్గం )నే ఓడిపోయారు, ఇంక రచ్చల ఏం గెలుస్తారు? సొంత ఇలాఖాలో ఫార్మా విలేజి ఏర్పాటు చేయించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ముఖ
విప్లవాల యుగం మనది విప్లవిస్తే జయం మనది. చెరసాలలు ఉరికొయ్యలు వెలుగును వంచించలేవనే నాటి పోరాట రగల్జెండా నినాదిలిప్పుడు తెలంగాణ దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్నయి. తీవ్ర నిర్బంధాలు, చెరసాలను ఛేదిం�
ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో వృద్ధి చెందుతూ అభివృద్ధి దిశగా దూసుకువెళ్తున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. పదేండ్ల పాటు అధికారానికిదూరమై మొహం వాచి�
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన నివాసంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.