పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల పెయింటింగ్ వేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. డార్జిలింగ్లోని స్థానిక స్టాల్లో గురువారం ఆమె మోమోలను తయారు చేసి తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముఖ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్గా సీఎం మమతా బెనర్జీ వ్యవహరించనున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకార్ స్థానంలో వర్సిటీలకు ఛాన్సలర్గా మమతా బెన�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ లేఖ రాశారు. ఢిల్లీలో ఈ నెల 15న జరిగే సమావేశానికి సీఎం కేసీఆర్ను మమత ఆహ్వానించింది. ఈ సందర్భంగా 8 రాష్ట్రాల ముఖ్యమంత్రు�
కోల్కతా : ప్రముఖ బెంగాలీ రచయిత్రి, జానపద సంస్కృతిక పరిశోధకురాలు రత్న రషీద్ పశ్చిమ బెంగాల్ అకాడమీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్యానికి చేసిన కృషికి బంగ్లా అకాడమీ సీఎం మమతా బెనర్జీ�
పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపుపై మమత ధ్వజం కోల్కతా, మార్చి 13: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) డిపాజిట్ల వడ్డీ రేటుపై కోత విధించడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఉత్
మమతా బెనర్జీ… రాజకీయంగా ఎంత పేరు మోసారో… చిత్రకారిణిగా కూడా అంతే పేరు మోసింది. అనేక చిత్రాలు ఆమె కుంచె నుంచి జాలువారాయి. ఒత్తిడి అధికమైతే… బొమ్మలు గీసుకుంటానని మమత కొన్ని సార్లు చెప్పారు �
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీని మార్చి 7 నుంచి సమావేశపర్చాలని సీఎం మమతా బెనర్జీ పంపిన సిఫారసు లేఖను గవర్నర్ తిప్పి పంపారు.