వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం పశ్చిమ బెంగాల్లో మొదలైన నిరసనలు శనివారం మరింత హింసాత్మకంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు. ఆమె బుధవారం కోల్కతాలో జైన మతస్థుల కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను మైనారిటీలన�
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) డ్యాముల నుండి నీటి విడుదల విషయంలో కేంద్రం తీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా వైద్యులకు నైట్ షిఫ్ట్ డ్యూటీలు వేయరాదంటూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని దవాఖానలకు ఆదేశాలు ఇస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు మంగళవారం తప్పుబట్టింది. వారికి రక్షణ కల్�
బెంగాల్లో ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య ప్రతిష్ఠంభనకు గురువారం కూడా తెరపడలేదు. చర్చల నిమిత్తం జూనియర్ వైద్యులు పెట్టిన డిమాండ్లను బెంగాల్ ప్రభుత్వం నిర్దంద్వంగా తిరస్కరించడంతో వైద్యులు చర్చా �
RG Kar Case | జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో నిరసన తెలుపుతున్న వైద్యులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ పంపారు. సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని లేఖలో ఆహ్వాన�
వైద్యురాలి హత్యాచార ఘటన తృణమూల్ కాంగ్రెస్లో ముసలం పుట్టించింది. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించడంతో పాటు అరకొరగా చర్యలు తీసుకున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జవవహర్ సిర్కార్ రాజ
ఆర్జీ కర్ దవాఖానలో పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాచారంతో దేశమంతా అట్టుడుకడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం అత్యాచార నిరోధక బిల్లు ‘అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్'ను శాసనసభలో ప్రవేశపెట్టింది.
కోల్కతా ఘటనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వైద్యులను నేను బెదిరించినట్టు కొందరు ఆరోపిస్తున్నారు. అది పూర్తిగా అబద్ధం. వైద్యులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. వారి పోరాటంలో న్యాయం ఉంది.
‘బెంగాల్ తగలబడితే, తర్వాత అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడతాయి అనే విషయం గుర్తుంచుకోండి’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో తాజా ఘటనలను �