పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో (Murshidabad) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ముర్షిదాబాద్ జిల్లా రెజినగర్లోని శక్తిపూర్ ప్రాంతంలో శ్రీరామనవమి (Sri Ram Navami) ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచే
Mamata Banerjee: ఒకవేళ తాము ఎన్నికల్లో గెలిస్తే, అప్పుడు ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. సిల్చర్లో జరిగిన పబ్లిక్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. డి�
బీజేపీ ఆదేశాలతోనే ఎన్నికల సంఘం పనిచేస్తున్నదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క అల్లర్ల ఘటన జరిగినా ఈసీ కార్యాలయం బయట నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు.
పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురిలో ఆకస్మిక తుఫాను విధ్వంసం (Bengal storm) సృష్టించింది. తుఫాన్ ధాటికి ఐదుగురు చనిపోగా, సుమారు 300 మందికిపైగా గాయపడ్డారు. 800కుపైగా ఇండ్లు నేలమట్టమయ్యాయి.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో (Building Collapse) ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు 13 మందిని రక్షించారు.
సందేశ్ఖాలీ హింసను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీటుగా స్పందించారు. ప్రధాని ఆరోపించినట్టు కాకుండా మహిళలకు బెంగాల్ ఎంతో సురక్షితమని దీదీ
సందేశ్ఖాలీ కేసు.. పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తున్నది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ రేఖాశర్మ డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వివిధ పథకాలు సక్రమంగా అమలు కాకుండా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.
పశ్చిమబెంగాల్కు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను గురువారం నాటికి విడుదల చేయాలని.. లేనిపక్షంలో శుక్రవారం నుంచి స్వయంగా తానే ధర్నాకు దిగుతానని ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ హెచ్చరించారు.
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం సంచలన ప్రకటన చేశారు. బెంగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.