ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్గా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నాటికి ఇది తీవ్ర తుఫాన్గా మారవచ్చని పేర్కొంది. మే 12 నాటికి వాయవ్యం దిశగా బంగ్లాదేశ్, మయన్మా
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి దేశంలోని విపక్షాలన్నీ ఐక్యంగా నిలిచి పోరాడాలని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.
బీజేపీపై ఉమ్మడిగా పోరు సాగించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ నిర్ణయించినట్టు ఎస్పీ నేత కిరణ్మయి నందా తెలిపారు.
కేంద్రప్రభుత్వం తమ రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధుల బకాయిలను వెంటనే ఇవ్వకుంటే.. కేంద్రానికి జీఎస్టీ చెల్లింపులను నిలిపేస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)- సౌరవ్ గంగూలీ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతున్నది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీసీఐని త�
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల పెయింటింగ్ వేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. డార్జిలింగ్లోని స్థానిక స్టాల్లో గురువారం ఆమె మోమోలను తయారు చేసి తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముఖ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్గా సీఎం మమతా బెనర్జీ వ్యవహరించనున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకార్ స్థానంలో వర్సిటీలకు ఛాన్సలర్గా మమతా బెన�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ లేఖ రాశారు. ఢిల్లీలో ఈ నెల 15న జరిగే సమావేశానికి సీఎం కేసీఆర్ను మమత ఆహ్వానించింది. ఈ సందర్భంగా 8 రాష్ట్రాల ముఖ్యమంత్రు�
కోల్కతా : ప్రముఖ బెంగాలీ రచయిత్రి, జానపద సంస్కృతిక పరిశోధకురాలు రత్న రషీద్ పశ్చిమ బెంగాల్ అకాడమీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్యానికి చేసిన కృషికి బంగ్లా అకాడమీ సీఎం మమతా బెనర్జీ�
పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపుపై మమత ధ్వజం కోల్కతా, మార్చి 13: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) డిపాజిట్ల వడ్డీ రేటుపై కోత విధించడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఉత్