విభజన రాజకీయాలతో కశ్మీర్, మణిపూర్లను నాశనం చేసిన బీజేపీ, ఇప్పుడు పశ్చిమబెంగాల్ను నాశనం చేసేందుకు కుట్ర పన్నిందని ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విమర్శించారు.
హెలికాప్టర్ ప్రమాదం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ త్రుటిలో తప్పించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తీవ్రమైన కుదుపులకు లోనవ్వటంతో, సిలిగురికి సమీపంలో ఆర్మీకి చ�
Bangladesh PM: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సుమారు 600 కిలోల మామిడి పండ్లను బెంగాల్ సీఎంకు పంపారు. హిమసాగర్, లంగ్రా రకాలకు చెందిన మామిడి పండ్లను హసీనా గిఫ్ట్గా పంపారు. దౌత్యపరమైన సంబంధాల్లో భాగంగా �
బాలాసోర్ రైలు దుర్ఘటన జరిగి వారం కూడా కాలేదు, ఒడిశాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జాజ్పూర్-కోయింజర్ స్టేషన్కు సమీపంలో రైల్వే పనులు చేస్తున్న కొంతమంది కార్మికులపైకి గూడ్స్ రైల్ దూసుకెళ్లి
PM Modi | నూతన పార్లమెంటు ప్రారంభం.. మోదీ పట్టాభిషేక కార్యక్రమంలా సాగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి లేకుండానే ప్రజాస్వామ్య సౌధం ప్రారంభం కావడం గమనార్హం. కార�
ప్రజలు ఓటు వేసి అధికారం ఇవ్వకున్నా.. విపక్ష పాలిత రాష్ర్టాలపై కూడా పెత్తనం చేయాలని కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తున్నదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. గవర్నర్ల వ్యవస్థ, ఆర్డినెన్స్�
West Bengal | కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని పుర్బా మేదినిపూర్ జిల్లాలో మంగళవారం ఘోరం జరిగింది. ఎగ్రాలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 9 మంది ప్రాణాలు �
Salman Khan | బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కారులో సీఎం మమతా బెనర్జీ అధికార నివాసానికి వెళ్లారు. శనివారం సాయంత్రం 4.25 గంటలకు మర్యాదపూర్వకంగా ఆమెను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సల్మాన్ ఖాన్కు శాలువా క�
ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్గా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నాటికి ఇది తీవ్ర తుఫాన్గా మారవచ్చని పేర్కొంది. మే 12 నాటికి వాయవ్యం దిశగా బంగ్లాదేశ్, మయన్మా
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి దేశంలోని విపక్షాలన్నీ ఐక్యంగా నిలిచి పోరాడాలని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.
బీజేపీపై ఉమ్మడిగా పోరు సాగించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ నిర్ణయించినట్టు ఎస్పీ నేత కిరణ్మయి నందా తెలిపారు.
కేంద్రప్రభుత్వం తమ రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధుల బకాయిలను వెంటనే ఇవ్వకుంటే.. కేంద్రానికి జీఎస్టీ చెల్లింపులను నిలిపేస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.