BJP | పదమూడు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పలుచోట్ల బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఆ పార్టీ కొన్ని నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పశ్చిమ బెంగాల్లో, ప్రస్తుతం అధికారంలో
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా శాసనసభలో గురువారం ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన ఆమెతోపాటు అమీరుల్ ఇస్లాం, జాకీర్ హుస్సేన్ కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 7న ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణం చేయనున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని గవర్నర్ను తాము అభ్యర్థించినట్లు ఆ రాష్ట్ర మంత్రి పార్�
Bhabanipur | పశ్చిమబెంగాల్లో మరో హోరాహోరీ పోరుకు తెరలేవనుంది. సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30న ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా శుక్రవారం నామినేషన్ దాఖలు చేయన�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీని ఆ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించారు. ఇది పా�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఇవాళ వాకౌట్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. నందీగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోయినట్లు ప్రతిపక్ష
కోల్కతా: ఉత్తరప్రదేశ్లో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు నదిలో కొట్టుకొచ్చి పశ్చిమ బెంగాల్కు చేరుతున్నాయని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నదిలో తేలుతున్న అనేక మృతదేహాలను గుర్తించామన్నా�
ముకుల్రాయ్ | పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగలబోతోందని సమాచారం. ఆ పార్టీ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్లో
కోల్కతా: యాస్ తుఫాన్ ఇవాళ ఒడిసాలోని బాలాసోర్ వద్ద తీరం దాటింది. ఉదయం 10.30 నిమిషాల నుంచి 11.30 నిమిషాల మధ్య తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే ఆ తుఫాన్ వల్ల సుమారు కోటి మంది ప్ర
కలెక్టర్లతో నేడు ప్రధాని మోడీ సమావేశం | కొవిడ్ ఉధృతి అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 54 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో ప్రధాని మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.