కోల్కతా: ఉత్తరప్రదేశ్లో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు నదిలో కొట్టుకొచ్చి పశ్చిమ బెంగాల్కు చేరుతున్నాయని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నదిలో తేలుతున్న అనేక మృతదేహాలను గుర్తించామన్నా�
ముకుల్రాయ్ | పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగలబోతోందని సమాచారం. ఆ పార్టీ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్లో
కోల్కతా: యాస్ తుఫాన్ ఇవాళ ఒడిసాలోని బాలాసోర్ వద్ద తీరం దాటింది. ఉదయం 10.30 నిమిషాల నుంచి 11.30 నిమిషాల మధ్య తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే ఆ తుఫాన్ వల్ల సుమారు కోటి మంది ప్ర
కలెక్టర్లతో నేడు ప్రధాని మోడీ సమావేశం | కొవిడ్ ఉధృతి అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 54 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో ప్రధాని మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.
పశ్చిమ బెంగాల్ సీఎం ఇంట విషాదం | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం అలుముకుంది. ఆమె సోదరుడు ఆషీమ్ బెనర్జీ కరోనా మహమ్మారి బారినపడి కన్నుమూశారు.
కొలువుదీరిన పశ్చిమ బెంగాల్ మంత్రివర్గం.. | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కేబినెట్ను విస్తరించగా.. సోమవారం 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. కోల్కతాలోని రాజ్భవన్లో మంత్రులతో గవర్నర్ జగదీప్ ధన్�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎంగా మూడోసారి బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐపీఎస్ అధికారి వీరేంద్రను బెంగాల్ డీజీపీగా తిరిగి నియమించారు. జావేద్ షమ�
కోల్కతా: బెంగాల్ నాలుగవ దశ ఎన్నికల్లో భారీ హింస చోటుచేసుకున్నది. కూచ్ బెహర్ జిల్లాలోని సితాల్కుచి నియోజకవర్గంలో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోయారు. అయితే ఈ ఘటనపై బెంగాల్ సీఎం మ�