కోల్కతా: బెంగాల్ నాలుగవ దశ ఎన్నికల్లో భారీ హింస చోటుచేసుకున్నది. కూచ్ బెహర్ జిల్లాలోని సితాల్కుచి నియోజకవర్గంలో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోయారు. అయితే ఈ ఘటనపై బెంగాల్ సీఎం మ�
మమతా బెనర్జీ | మోదీ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డుమ్మా కొట్టే అవకాశం ఉంది. ఆమె స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
బెంగాల్ | బెంగాల్లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఎంఐఎం పార్టీ, ఇండియన్ సెక్యులర్(ఐఎస్ఎఫ్) పార్టీలు కలిసి పోటీ చేసేలా బీజేపీ ప్రోత్సహించిందని ఆరోపించా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. దీంతో దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా �
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తిరిగి తన ప్రచారాన్ని ప్రారంభించారు. కోల్కతాలోని గాంధీ విగ్రహం నుంచి హజ్రా వరకు ఆమె వీల్ఛైర్లోనే రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో మాట్లాడిన ఆమె.
కోల్కతా: దాడిలో కాలికి గాయమైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసేందుకు ఆ రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య ప్రతినిధి షామిక్ భట్టాచార్య, సీనియర్ నాయక
కోల్కతా : నందిగ్రామ్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తనపై కొందరు దాడి చేశారని స్వయంగా మమతనే మీడియాకు వెల్లడించారు. నామినేషన్ వేసేందుకు