ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం పరామర్శించారు. ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ దవాఖానలో జైన్ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థ�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ కలిసి మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. దేశంలో నెలకొన్న పలు అంశ�
Nitish Kumar | ఢిల్లీ ఎల్జీపై ఆప్ పోరాటానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ మద్దతు తెలిపారు. ఆదివారం ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కలిశారు. నితీశ్ వెంట బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు.
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 2016లో తీసుకొన్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో పాటు ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నోట్ల రద్దు సమయంలో నగదు కోసం క్యూలైన్లలోనే 108 మంది చనిపోయారు.
ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును బుల్డోజ్ చేస్తూ మోదీ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం ఆర్డినెన్స్ రాజ్య�
ప్రజాస్వామబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికే కార్యనిర్వాహక అధికారాలుంటాయని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు కూల్చే బీజేపీకి చెంప పెట్టని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వ్యాఖ్యానించ�
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లోకి ఖరీదైన ఫర్నిచర్, మంచాలకు తానే డబ్బులు చెల్లించానని మనీ లాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపించాడు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనాక
‘ప్రపంచ స్థాయి పోటీల్లో పతకాలు తెచ్చిన అత్యున్నత అథ్లెట్లు ఇప్పుడు రోడ్డుపై నిలబడి న్యాయం కావాలని అభ్యర్థిస్తున్నారు. దేశ ప్రజలంతా వారికి అండగా నిలవాలి’ అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. లైం
ప్రధాని మోదీ డిగ్రీ వివాదంపై దాఖలైన ఓ పరువునష్టం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23లోగా స్పందించాలని ఆదేశిస్తూ అడిషనల్ చీఫ్ మె
నకిలీ డిగ్రీ విషయంలో ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాటల దాడిని కొనసాగిస్తున్నారు. నకిలీ డిగ్రీ కలిగిన ప్రధాని దేశానికి అవసరం లేదంటూ మోదీని ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ విమర్శలు చేశారు.
ఇంతకీ తల్లిని చంపి తీసిన ఈ పిల్ల తెలంగాణ రాష్ట్రంలో కలియుగ పాలకుడు ఏమని సెలవిచ్చాడో విశ్లేషిద్దాం. ఈనాటి ప్రధానమంత్రి భాషణలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.
ఢిల్లీ సర్కారు, ఎల్జీ మధ్య మరో వివాదం తలెత్తింది. ఉచిత విద్యుత్తు పథకాన్ని అడ్డుకునేందుకు ఎల్జీ సక్సేనా కుట్రలు పన్నుతున్నారని, విద్యుత్తు సంస్థలతో కుమ్మక్కయ్యారని మంత్రి ఆతిశీ ఆరోపించారు.
సుప్రీం కోర్టు మార్గ నిర్దేశాలను అతిక్రమిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా జారీ చేసిన ఆదేశాలను పాటించబోమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తేల్చి చెప్పింది.