సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు ఆందోళన సమయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఢిల్లీలోని స్టేడియాలన్నింటినీ జైళ్లలాగా మార్చేసిందని, రైతులన�
కేంద్ర ప్రభుత్వం ఏ పాలసీలైనా చేయవచ్చు. చెయ్యాలి. కేంద్రమే పాలసీలు రూపొందించి రాష్ర్టాల మీదకు వదలడం సరికాదు. భారత్ రాష్ర్టాల సమాహారం అని రాజ్యాంగం చెప్పిన విషయాన్ని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముండ్కా ఏరియాలోని ఓ నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది మ�
న్యూఢిల్లీ: బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను ఇవాళ పంజాబ్ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. మొహాలీలోని సైబర్ సెల్లో నమోదు అయిన ఫిర్యాదు ఆధారంగా అతన్ని ఢిల్లీలో పట్టుకున్నారు. బీజేవైఎం జాతీయ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే వుంచుతామని ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆప్ ప
పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అవి తీవ్ర దుమారాన్నే రేపాయి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సీఎం కేజ్�
పంజాబ్ అధికారులతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశం కావడం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లేని సమయంలో కేజ్రీవాల్ పంజాబ్ విద్యుత్ అధికారులతో సమావేశ�
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. పంజాబ్ విద్యుత్ అధికారులతో సీఎం కేజ్రీవాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లేని సమయంలో ఈ సమావేశ
2014 ఎన్నికల్లో ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీ చేసినట్లుగా.. ఈ సారి కూడా పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. అప్పటి పరిస్థితులు వేరని, 2024 సార్వ�
కేజ్రీవాల్ మరో టార్గెట్ పెట్టుకున్నారు. పంజాబ్లో ఘన విజయం సాధించిన తర్వాత కేజ్రీవాల్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్పై కన్నేశారు. గుజరాత్తో పాటు సింధియా, గెహ్లోత్ కోట అయిన రాజస్థాన్ను కూడా టా�
పంజాబ్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆప్ అధ్యక్షుడు, సీఎం కేజ్రీవాల్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేజ్రీవాల్… కేజ్ర�
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై కేంద్రం హోంశాఖ కూడా దృష్టి సారించింది. పంజాబ్ సీఎం చెన్నీ ట్వీట
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ఓ అబద్ధాల కోరు అని, పంజాబ్ను దోచుకోవడానికి ఆంగ్లేయుల లాగా వచ్చారంటూ సీఎ చెన్�