Manish Sisodia | ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ వాదనను న్యాయస్థానం ఈ సందర్భంగా తోసిపుచ్చింది.
కర్ణాటకలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్లో అవినీతి డబుల్ అయ్యిందని, అందుకే ఇంజిన్ మార్చాల్సిన సమయమొచ్చిందని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
మున్సిపల్ కార్పొరేషన్లో నామినేటెడ్ సభ్యుల ఓటు హక్కు కేసును ‘రాజ్యాంగ విరుద్ధం’గా ప్రభావితం చేసేందుకు లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రయత్నించారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం ధ్వజమెత్త�
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సక్సేనా మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. తరచూ ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్న ఎల్జీ తీరుపై ఆప్ సర్కారు నిరసన స్వరం పెంచింది. శిక్షణ కోసం ఉప�
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సక్సేనా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వానికి, ఎల్జీ కార్యాలయానికి మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
MIM | ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం డీఎంసీ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులను
మా వాళ్లు పార్టీ నమ్మకస్తులు బీజేపీ ఆపరేషన్ కమలం ఫెయిల్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ధ్వజం.. అసెంబ్లీలో విశ్వాసతీర్మానం గవర్నర్పై దర్యాప్తునకు ఆప్ పట్టు న్యూఢిల్లీ, ఆగస్టు 29: తమ పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ను అదుపులోకి తీసుకున�
హర్యానా వేదికగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశంలోని రైతులందరూ కలిసి… అధికార బీజేపీ అహంకారాన్ని తీసేశారని పేర్కొన్నారు. త్రేతాయుగంలో రామచంద్ర�
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను చూసి గర్వపడుతున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సీఎం భగవంత్ మాన్ తలుచుకుంటే ఆరోగ్య మంత్రి చేసిన అవినీతిని కప్పిప�