CM Kejriwal: ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేసేందుకు ఈడీ ప్లాన్ చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి ఆతిషి ఆరోపించారు. నవంబర్ 2వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్కు సమన్లు జారీ చేస�
ఢిల్లీలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. దేశ రాజధానిలో (New Delhi) వరుసగా ఐదు రోజులపాటు వైన్ షాపులు (Wine Shopes) మూతపడనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami), జీ20 సమావేశాల (G20 summit) సందర్భంగా ప్రభుత్వ సెలవులు ప్రకటించిం�
Delhi Ordinance | ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన కేసును రాజ్యాంగ ధర్మాసనానికి కేటాయించనున్నారు.
Supreme Court | చైర్పర్సన్ లేకుండా ఢిల్లీ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ ఏమైపోయినా పరవాలేదా? మీకు చేతకాకపోతే చెప్పండి..మేమే నియమిస్తామంటూ సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ), సీఎం కేజ్రీవాల్ సర్కార్కు మధ్య ‘రాజకీయ వైషమ్యాలు, తగాదాలు’ పతాక స్థాయికి చేరుకున్నవేళ..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏండ్ల యువతిని 20 ఏండ్ల యువకుడు అందరూ చూస్తుండగా 21 సార్లు కత్తితో పొడిచాడు. ఇంకా ఆమె మరణించలేదన్న అనుమానంతో అత్యంత క్రూరంగా ఆమె తలను బండరాయితో మోది దారుణంగా హ�
ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్కు ఎట్టి పరిస్థితిల్లో మద్దతు తెలపవద్దంటూ ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ పార్టీ అధిష్ఠానానికి సూచించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం పరామర్శించారు. ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ దవాఖానలో జైన్ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థ�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ కలిసి మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. దేశంలో నెలకొన్న పలు అంశ�
Nitish Kumar | ఢిల్లీ ఎల్జీపై ఆప్ పోరాటానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ మద్దతు తెలిపారు. ఆదివారం ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కలిశారు. నితీశ్ వెంట బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు.
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 2016లో తీసుకొన్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో పాటు ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నోట్ల రద్దు సమయంలో నగదు కోసం క్యూలైన్లలోనే 108 మంది చనిపోయారు.
ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును బుల్డోజ్ చేస్తూ మోదీ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం ఆర్డినెన్స్ రాజ్య�
ప్రజాస్వామబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికే కార్యనిర్వాహక అధికారాలుంటాయని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు కూల్చే బీజేపీకి చెంప పెట్టని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వ్యాఖ్యానించ�