కార్మిక సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేసి ఎన్నో సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు పల్లెలు, గ్రామాలు, తండాలు ఎట్లుండే.. సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఎట్లున్నయ్.. ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
తెలంగాణ భాష, యాసలకు ప్రాధాన్యమిచ్చి, కళాకారులను అమితంగా ప్రేమించి, ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరేనని ప్రముఖ సినీ నటులు త్రిపురనేని చిట్టిబాబు, గౌతమ్రాజ్ ప్రశంసించారు. కేసీఆర్న�
స్వరాష్ట్రంలో జనగామ నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తున్నది. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. విద్య,వైద్య రంగాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందింది. సీఎం కేసీఆర్ కృషితో జనగామ కొత్త జిల్లాగా ఏర్పడింది. పలు కొత�
కాంగ్రెస్కు ఓటేస్తే.. సంక్షేమం, అభివృద్ధి ఆగం కావడం ఖాయ మని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని పలువార్డుల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహి
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి తనకు కొడుకులాంటోడని, ఒకసారి మంచి ఏదో.. చెడు ఏదో ఆలోచించి బీఆర్ఎస్ను గెలిపించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్పై పోటీ చేసే అర్హతలేని రేవంత్రెడ్డిని రెండుచోట్లా ఓడిస్తామని తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రేవంత్ను అసెంబ్లీ మెట్లు కూడా తాకకుండా బుద్ధి చ�
బీఆర్ఎస్ పాలనలోనే తండాలకు మంచి గుర్తింపు వచ్చిందని, మిషన్ భగీరథతో గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కు తుందని బీఆర్ఎస్ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్�
నిత్యం ప్రజల మధ్యే ఉండే తనకు మరోసారి అవకాశమిచ్చి గెలిపించాలని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఓటర్లను కోరారు. మండలంలోని తొండల్వాయి, జువ్విగూడెం, నెమ్మాని గ్రామాల్లో శుక్రవా
కాంగ్రెస్ హయాంలో సమయానికి కరెంట్ లేక పంటలు ఎండిపోయేవి. రాత్రిపూట మోటర్లు పెట్టడానికిబావులవద్దకు పోయి పాములు, తేళ్ల కాటుకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.