CM KCR | కాంగ్రెసోళ్ల లాగా ఓట్ల కోసం లంగ మాటలు చెప్పం.. ఒక లెక్క ప్రకారం మాట్లాడుతాం. ఒక సిస్టమ్లో పోతాం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి.. ఉన్నది ఉన్నట్టుగా చేస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
CM KCR | కాంగ్రెస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలు మస్తు మొరుగుతయ్.. దాన్ని లెక్క పెట్టొద్దు.. ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. జ
CM KCR | ఎన్నికల్లో ఆషామాషీగా, అలవోకగా.. చిన్నాయన చెప్పిండని.. బామ్మర్ది చెప్పిండని ఓటు వేయొద్దని.. సొంత విచక్షణతో ఓటుహక్కును వినియోగించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. జనగామ నియోజక�
Cheruku Sudhakar | బీఆర్ఎస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కౌంట్ లెస్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కాలంలో కోమటిర�
BRS Party | మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీపీసీసీ కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి �
Aasara Pension | కట్టం తెలిసినోల్లే.. దాన్ని తీర్సే ఉపాయం చేస్తరని పెద్దలంటరు. నా బతుకు తెలంగాణ అచ్చినంకనే ఓ గడ్డన వడ్డది. మా ఆయన వడ్రంగి పని చేసేటోడు. ఎన్ని తిప్పలున్నా.. మేం మంచిగనే ఉండేటోళ్లం. సక్కగ సాగుతున్న సంసార�
Tholi Mettu | సమాజంలోని అందరికీ సమాన ప్రాతిపదికన నాణ్యమైన విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ‘తొలిమెట్టు’ కార్యక్రమంతో బడుల్లో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేస్తున్నది. ఆంగ్ల
KTR | ప్రతి ఓటు విలువైనదే.. పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కారు గుర్తుతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని, కాంగ్రెస్ (Congress) పార్టీ వస్తే రాష్ట్రమంతా కటిక చీకట్లు అలముకుంటాయని చె�
Telangana | ‘సమస్య ఉన్న చోటే సాహిత్యం పుడుతుంది. అణచివేత ఉన్న చోటే అగ్గి రాజుకుంటుంది. పీడన ఉంటేనే పోరు పుడుతుంది. అనాదిగా అవనిపై జరుగుతున్నది ఇదే. పోతన, వేమన నుంచి మొదలుకొని కారల్మార్క్స్ వరకు గొప్ప రచయితలు, క�
TREIRB | పరాయోళ్ల పాలనలో చదువు‘కొనలేక’ మధ్యలో ఆపేసినోళ్లే ఎక్కువ. సొంత రాష్ట్రంలో ఎంత గరీబ్ పరిస్థితి ఉన్నోళ్లకైనా పిల్లలను చదివించడంపైనే మక్కువ. పదేండ్లలోనే ఎంత మార్పు? ఎలా సాధ్యమైందీ కూర్పు?! ఔను, మీ మదిలో
కాంగ్రెస్ మ్యానిఫెస్టో మభ్యపెట్టేదేనని శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) విమర్శించారు. ఎలాగైనా కుట్రలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు.
CM KCR | ఎండిన డొక్కలతో, అరిగిన బొక్కలతో దశాబ్దాల పాటు దుర్భర జీవితాలు అనుభవించారు చేనేత కార్మికులు. అగ్గిపెట్టెలో చీరను ఇమడ్చగల కళ సొంతమైనా... నాటి పాలకుల నిర్లక్ష్యం సాలెల మగ్గం సడుగులు ఇరిగేలా చేసింది. చేసే�