ప్రతి గదిలో నాలుగు ఫ్యాన్లు, నాలుగు లైట్లను ఏర్పాటు చేశారు. గదికో గ్రీన్ చాక్ బోర్డు అమర్చారు. ప్రతి గదిలో విద్యార్థులకు డ్యూయల్ డెస్క్లను సమకూర్చారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభి వృద్ధిని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, యావత్ దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు,
తెలంగాణలో శాశ్వతంగా నీటి కరువును తీర్చిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కొనియాడారు. జలవనరులకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.
కృష్ణా నదీ జలాల కోసం, ప్రాజెక్టుల మంజూరు కోసం విభజన చట్టంలోని హామీల అమలు కోసం ప్రగతి పథంలో తెలంగాణను మరింత ముందుకు నడిపేందుకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసి�
కర్ణాటక రాష్ట్రం బీదర్లో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, మంత్రి హరీశ్రావు సూచనల మేరకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ పా�
గతంలో వసతులు లేక వి ద్యార్థుల సంఖ్య తగ్గింది. రాష్ట్రప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కింద సర్కారు పా ఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో నేడు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెందడం అభినందనీయం.
పోడు భూములకు ఫిబ్రవరి నెలలో పట్టాలివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున ఆ ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేరొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చెందాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన కామారెడ్డి మున్�
తమకు నీడ కల్పించడాన్ని కొందరు ఓర్చుకోలేక అసత్య ప్రచారం చేస్తున్నారని డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఈనెల 28న డబుల్ బెడ్ రూం ఇండ్లను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి లబ�
Minister KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. వీర్నపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు.