తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
జిల్లాలోని పేదలందరికీ ఈ ఏడాది ముగిసే వరకు ఉచితంగా రేషన్ బియ్యం అందించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ నెలలో ఇప్పటికే పంపిణీ ప్రారంభమైంది. 2021 కరోనా సంక్షోభం నుంచి ఇప్పటివరకు అప్రతిహతంగా పంపిణీ కొన
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గం ఆదర్శవంతంగా అభివృద్ధిని సాధించిందని పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎనిమిదేండ్ల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్ర
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో చినుకు పడితే చిత్తడిగా మారే మట్టిరోడ్లు, పెద్ద పెద్ద గోతులతో ప్రయాణించాలంటేనే నరకప్రాయంగా ఉన్న వీధులు, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో సీసీర�
బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. అప్పట్లో కొడంగల్ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో నియోజకవర్గం అన్నింటా వెనుబడి పోయి�
CM KCR | కేంద్రం అనుసరిస్తున్న దురదృష్టకర విధానాలతో దేశంలోని పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని బ�
BRS Party Meet | భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అధ్యక్షతన మొదలైన సమావేశం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది.