CM KCR | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు.
శాంతి, సామరస్యంతోనే గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాంధీ చెప్పిన పద్ధతులను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. మానవ వనరులు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో దేశానికి పెనునష్టం వాటిల్లుతున్నదని భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.
‘మా రాష్ట్రంల ఇట్ల పనులు ఉండయి. ఉన్నా కూలి సుతం సరిగ్గ గిట్టుబాటుకాదు. పొద్దంత పనిచేసినా రూ. 200 రావు. ఇక్కడ పనులూ, దానికి తగ్గ కూలి ఇస్తరు. అందుకనే ఇక్కడ పనిచేసుకుంటున్నం.
మతం పేరుతో సమాజంలో వైషమ్యాలను రెచ్చగొడుతూ నిత్యం దళితులపై దాడిచేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్�