“కాంగ్రెస్, బీజేపీ నాయకులు మోసగాళ్లు.. 50 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్ తెలంగాణను చీకటిమయం చేసింది. పోరాడి సాధించుకుని అభివృద్ధి చేసిన రాష్ర్టాన్ని దొంగల చేతిలో పెట్టొద్దు. కేసీఆర్ లేని తెలంగాణను ఆగం చ
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని, దాని స్థానంలో భూ మాత తెచ్చి పట్టాదారు, కౌలుదారు కాలం పొందు పరుస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అంటున్నారు. అంటే ఇప్పుడున్న ధరణితో కాంగ్రెస్ నేత
.. ఇలా బాధ్యత మరిచి నాటి కేంద్ర మంత్రి, నేటి కాంగ్రెస్ నేత పీ చిదంబరం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అమరుల కుటుంబాలు మండిపడుతున్నాయి. తెలంగాణ ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ కారణం కాదా అని నిలదీస్తున్నాయి. ఆ పార్టీ �
ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలానే మరోసారి మోసపూరతమైన మ్యానిఫెస్టోను ప్రకటించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక, క్షేత్ర స్థాయి పర�
50 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెసోళ్లు అప్పడు ఏమి చేయలేదని, ఇప్పుడు కూడా వారు చేసేదేమీ లేదని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ఎద్దేవా చేశారు. శనివారం మండలంలోని ధర్మాపురం, గోపాలపురం, మాచనపల్�
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానాలను తల్చుకుంటే ఇప్పటికీ ప్రజల రక్తం ఉడుకుతది. అలాంటిది తాజాగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘
పని చేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టాలని సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండల పరిధిలోని అకాన్పల్లి, గట్టుపల్లి, ర
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థులు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, నడిపెల్లి దివాకర్రావు, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్యతో పాటు వారి కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని గున్గల్, గడ్డమల్లాయగూడ గ్రామాల్లో శనివారం ఆయన రోడ్షో నిర్వహించారు. కిషన్రెడ్డి రోడ్షో ఆయా గ్రామాలల�
‘ఓట్ల ముందర వచ్చి ఆరు గ్యారెంటీలంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ నేతలను నమ్మద్దు..తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆదరించండి.’ అంటూ ఓటర్లకు మంథని బీఆర్ఎస్ అభ్యర్థి �
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మరింత అభివృద్ధి సాధ్యమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. యూత్ కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మోతె మనోహార్, కాంగ్రెస్కి చెందిన తుమ్మల వినోద్, 8వ వార్డు కా�
తెలంగాణలో బీఆర్ఎస్తోనే సమగ్రాభివృద్ధి జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెసోళ్లు అభివృద్ధి చేయడానికి ఏమీ లేదు. ఎన్నికల వేళ కనిపించే కాంగ్రెసోళ్లను నమ్మవద్దు. అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్కు మరోసారి ఓటేయాల�