రైతు తనకున్న భూమినే నమ్ముకొని బతుకుతాడు. ఆ భూమి భద్రంగా ఉన్నప్పుడే ఆ కుటుంబానికి భరోసా.. ఆ భూమిలో పంట బాగా పండినప్పుడే ఆ ఇంట్లో పండగ. ఎవుసం సాగాలంటే ఎలపట-దాపట ఎద్దులు ఎంత ముఖ్యమో.. రైతు బతుకు సాఫీగా సాగాలంటే
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, స్పష్టమైన మ్యానిఫెస్టోతో ప్రజా క్షేత్రంలో విస్తృత ప్రచారం చేస్తున్నది. స్వయంగా బీఆర్ఎస్ అధి�
CM KCR | ‘మనిషెప్పుడు కూడా పుట్టింతర్వాత నేర్చుకుంటడు తప్ప పుట్టక ముందు అన్ని నేర్సుకొని ఎవ్వలం బూమి మీదికి రాం. టైం మన కోసం ఆగది. ఆ ఉన్న టైంను ఎవలెంత గొప్పగ వాడుకుంటరు. దాన్నెంత బాగ ఆస్వాదించినం. మనం బెట్టుకున
దేశంలోని పేదలకు సంక్షేమ ఫలాలు అందాలి.. వ్యవసాయం, పారిశ్రామికం అభివృద్ధి చెందాలి.. భారత్ను ప్రపంచ ఆహార మార్కెట్గా మార్చాలి.. ఇదే తన డెవలప్మెంట్ మాడల్ అంటున్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. తెలంగ�
ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా సాగిన కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అంటే ఓ కరువు ప్రాంతమని, ఒడ్లు పండని నేల అని ముద్ర వేశారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Gajwel | ఏ పార్టీ గెలిస్తే రాష్ర్టానికి, జనానికి మంచిదో గుర్తించడంలో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు. అందుకే, ఇక్కడి ప్రజలు ఏ పార్టీనైతే నియోజకవర్గంలో గెలిపిస్తారో అదే పార్టీ రాష్ట్రంలోనూ అధిక�
నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్గుప్తాకు మద్దతుగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని సంజీవయ్య కాలనీ, ఆర్ఆర్ చ�
నిజామాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద శనివారం విద్యార్థులు ఆందోళన చేస్తున్న వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో కల్వకుంట్ల కవిత పోస్టు చేశారు. అమరవీరుల కుటుంబాలు క్షమాపణ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి.
రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇచ్చేది సీఎం కేసీఆర్ అని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి మండలం సుద్దులం, సుద్దులంతండా, హరిలాల్తండా, రాంపూర�
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 50 ఏండ్లలో చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ వచ్చాక పదేండ్లలోనే చేసి చూపించామని రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని వాడీ, హోన్నాజీప�
కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న కేసీఆర్తో ఈ ప్రాంతానికి నిధుల వరద వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ముఖ్యమంత్రే మీ ఎమ్మెల్యే అయితే అభివృద్ధికి కొదువ లేదంట�
కాంగ్రెసోళ్లకు రైతుల కష్టాలు ఏం తెలుసు.. ధరణి ఎత్తేస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిని ప్రవేశపెడతామని ప్రకటించడంపై రైతులు తీవ్ర స్థాయిలో స్పందిస్�