ఎమ్మెల్యేగా ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అలంపూర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆశీస్సులతో ఓటర్లు ఆదరిస్తే నియోకవర�
కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలి. సీఎం కేసీఆర్ కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారు. కల్వక
50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో చేసుకున్నాం. తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం. నాకు మరోసారి అవకాశమిస్తే కొల్లాపూర్
సీఎం కేసీఆర్ నాకు దైవసమానులు. కం దనూలును సస్యశ్యామలం చేసి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం చాలా సంతో షం. కందనూలు ఒకప్పుడు కరువు జిల్లా. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎంజీకేఎల్ఐ నీళ్లు తీసుకొ�
ప్రజాస్వామ్యం పరిణతి చెందాలే.. మనకు కావాల్సింది ఫ్యాక్షనిస్టులు, దాదాగిరి, గుండాగిరి కాదని, ఒకరినొకరు చంపుకునే సంస్కృతి మనది కాదని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నాకే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కల్వకుర్తిలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. సభా ప్రాంగణంతోపాటు కల్వకుర్తి పట్టణం గులాబీమయంగా మారింది. సభ విజయవంతం కావడంతో గులాబీశ్రేణుల్లో జోష్ నిండింది. ముఖ్యమంత్రి కే�
భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూకు పిల్లలు అంటే ఇంతో ఇష్టమని, అందుకే నవంబర్ 14న ఆయన జయంతి సందర్భంగా బాలల దినోత్సవం నిర్వహిస్తామని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని షాద్నగర్ బీఆర్ఎస్�
Mlc Kavitha | బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) పేర్కొన్నారు.
CM KCR | మహబూబ్నగర్ జిల్లాకు కాంగ్రెస్ రాజ్యంల పెండింగ్ ప్రాజెక్టుల జిల్లా అని పేరు పెట్టినారని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో అనేక బాధలు పడ్డమని, సాగు నీళ్లు, తాగు నీళ్లు లేవని, కరెంటు లేద�
CM KCR | ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని.. మన బతుకుదెరువు ముచ్చట.. అందుకే ఆలోచించి ఓటేయాలని చెబుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. నాగర్ కర్నూల్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నార�
Minister Sabitha Indra Reddy | ప్రతి పక్షాల మాటలను నమ్మి ప్రజలు మోసపొవద్దని మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని గుమ్ముడవెల్లి తండాకు చెందిన న్యాయవా
CM KCR | ఓటేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగర్కర్నూలులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఓటేసే�