ఎవ్వరెన్ని కుట్రలు పన్నినా నకిరేకల్లో ఎగిరేది గులాబీ జెండానని నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ 10, 11 వ వార్డుల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ భద్రాచలం రోడ్ షో విజయవంతమైంది. షెడ్యూల్ కంటే రెండు గంటలు ఆలస్యంగా రోడ్షో ప్రారంభమైనప్పటికీ చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎంతో ఓపికతో ఎదురుచూశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో కులవృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం గొల్ల కు
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం అల్లకల్లోల మవుతుందని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. పథకాలు తెచ్చిందేవరో..అభివృద్ధి చేసిందేవరో ప్రజలు ఆలోచించాలని కోరారు.
నల్లగొండ నియోజకవర్గంలో 20 ఏండ్లుగా జరుగని అభివృద్ధిని ఐదేండ్లలో చేసి చూపించానని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలల మైదానం, హైదరాబాద్ రోడ్డు
యాభై ఏండ్లు కాంగ్రెస్కు అధికారమిస్తే ప్రజలకు చేసిందేమీలేదు. సరిగ్గా కరెంటిచ్చిందిలేదు..పంటలకు నీరిచ్చిందిలేదు..కానీ ఇప్పుడు బూటకపు గ్యారెంటీలతో ప్రజల ముందుకు వచ్చి ఉద్ధరిస్తామంటున్నరు..వారిని నమ్మద�
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే బీఆర్ఎస్నే గెలిపించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మండలంలోని నర్సింహులగూడెం, రేపాల, సీతానగరం, విజయరాఘవాపు�
అంబేదర్ ఆశయ సాధనకు యువత ముందుకురావాలని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు సూచించారు. ఆదివారం సంఘం భవనంలో సంఘం పెద్దమనిషి కుమ్మరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ�
పదేండ్లుగా నిరంతరం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ కావాలో? అభివృద్ధి పట్టని, కేవలం పదవుల కోసం పాకులాడే కాంగ్రెస్, బీజేపీ కావాలో? ప్రజలు తేల్చుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి,
నిరుపేద కుటుంబానికి చెందిన నేను సర్కారు కొలువు కోసం ఏండ్ల తరబడి ఎదురు చూసిన. మా అమ్మానాయిన చాలా కష్టపడి నన్ను చదివించిండ్రు. సర్కారు కొలువు రావాలని వాళ్లు మొక్కని దేవుడు లేడు. నేను కూడా వారి ఆశయాన్ని నెరవ
బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని.. బీఆర్ఎస్కు ఏ పార్టీతోనూ పొత్తు లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు సమక్షంలో కాం�
నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నియోజకవర్గంలోని బిజినేపల్లి, తెలకపల్లి, నాగర్కర్నూల్, తాడూరు, తిమ్మాజిపేట మండలాలతోప
తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని, ఎన్నికల వేళ
సాధ్యంకాని హామీలు ఇచ్చే పార్టీలను నమ్మొద్దని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా
మహేందర్రెడ్
ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య.. మన బతుకుదెరువు ముచ్చట.. అందుకే ఆలోచించి ఓటేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ నియోజకవర్గం అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ని�