అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ మరోమారు సీఎం కావాలని అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ అ న్నారు. ఆదివారం మండలంలోని తేనెపల్లి తండా, తేనెపల్లి, ముల్కలపల్లి, పోచంపల్లి, ఉట్లపల్లి, వెంకటాపురం(ఎస్�
బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హాజరైన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్, నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల బీఆర్�
ఆదివాసీ గ్రామాలను అభివృద్ధి చేసింది సీఎం కేసీఆర్ అని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ గుర్తు చేశారు. ఆదివారం భీంపూర్, గుంజాల గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మరోసారి జిల్లాకు వస్తున్నారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీచైతన�
నల్లగొండ జిల్లాలో మరోసారి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల్లో తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎ
‘మీకు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్బాబు ఐదేళ్లలో ఏం చేసిండో చెప్పుమనండి. ఎవరైనా పని కోసం వెళ్తే ఇదేమైనా మా ప్రభుత్వమా అని తిరిగి పంపేటోడని విన్నా.. మరి అలాంటి వ్యక్తి మీకు అవసరమా? మనసున్న మనిషి పుట్ట మధూకర్న
పద్నాలుగేండ్లుగా ధర్మపురి నియోజకవర్గాన్ని ఒక పంట పొలంలా కాపాడుకుంటూ వస్తున్న. ప్రజలను కంటికి రెప్పలా చూసుకున్న. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలతో వస్తున్నయి. ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆగమైతం.
“స్వరాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోతే, తెలంగాణ మళ్లీ ఆంధ్రోళ్ల చేతుల్లోకి పోయి ఆగమైతది. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరైతది. కాపాడుకోవడం మనందరి బాధ్యత. పదేండ్ల కేసీఆర్ పాలన, అభివృద్ధ�
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐటీ ఉద్యోగాల హవా నడుస్తోంది. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం.. కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలతో హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకు పోతుండగా.. ఇదే విధంగా రాష్ట్ర�
అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం దుద్యాల మండలంలోని హకీంపేట గ్రామంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా ఇ
కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలి. సీఎం కేసీఆర్ కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారు.
ఎవ్వరెన్ని కుట్రలు పన్నినా నకిరేకల్లో ఎగిరేది గులాబీ జెండానని నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ 10, 11 వ వార్డుల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ భద్రాచలం రోడ్ షో విజయవంతమైంది. షెడ్యూల్ కంటే రెండు గంటలు ఆలస్యంగా రోడ్షో ప్రారంభమైనప్పటికీ చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎంతో ఓపికతో ఎదురుచూశారు.