తునికాకు (బీడీ ఆకు) సేకరణ రేటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జీవో నంబర్ 15ను జారీచేసింది. కట్టకు రూ.2.05గా ఉన్న తునికాకు సేకరణ ధరను రూ.3కి పెంచింది.
తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు మార్చి ఒకటిన సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదేశించారు.
Minister KTR | అందరూ ఉన్నా పట్టింపులేక అనాథల్లా బతుకీడ్చే వృద్ధులు, పలుకరించేవారు లేక ఒంటరితనంతో బాధపడే పండుటాకుల కోసం మంత్రి కేటీఆర్ సరికొత్త ఆలోచన చేశారు. జీవిత చరమాంకంలో ఆహ్లాదాన్ని అందించి ఆయుష్షు పెంచేం�
గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్కు మంగళవారం ఎల్లంపల్లి జలాలు రానున్నాయి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృషితో ఇప్పటికే రూ.90 లక్షలతో కట్టకు మరమ్మతు పూర్తి చేయగా, అధికారులు ఇప్పటికే డ్రైరన�
మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 40 బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు లక్షా 57వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తూ పెద్దపీట వేసిందని కోరుట్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు.
వైద్యం ఖరీదైంది. ముఖ్యంగా పట్టణ పేదలు అత్యవసర సమయంలో ప్రైవేటు దవాఖానలకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేనేలేదు. ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం పట్టణాల్లో నిరుపేదలు ఎక్కువగా నివసించే ప్