తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి సీఎం కేసీఆర్ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నూతన కంపెనీలను ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, కొంగరకలాన్ ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకు పోతున�
రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీల్లో ఆధునిక దోభీఘాట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ.282 కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్�
భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణలో భాగంగా కమిటీల ఏర్పాటు వేగంగా సాగుతున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్పూర్కు చెందిన హిమాన్షు తివారిని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీఆర్ఎస్ జాతీయ అధ్యక�
బీజేపీ కార్నర్ మీటింగ్లో ఆ పార్టీ నేతలకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. కార్నర్ మీటింగ్లో బీజేపీనే కార్నర్ చేసి కన్ఫ్యూజన్లో పడేసింది ఓ వృద్ధురాలు. సిరిసిల్లలోని ఇందిరానగర్ హనుమాన్ టెంపుల్ వద్ద
అటవీ సంపదను రక్షించి రాష్ట్రాన్ని కరువు కాటకాల నుంచి కాపాడాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే.. మరోపక్క కొంతమంది అక్రమార్కులు విచ్చలవిడిగా చెట్లను నరికివేస్తున్నారు. 2005కు ముందు నుంచి పోడు వ్యవసా�
కామారెడ్డి జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన తిమ్మాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వ�
BRS Party | దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ను (BRS) స్థాపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR).. పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ముఖ్యంగా రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాలపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇత�
CM KCR | తమిళనాడు సీఎం స్టాలిన్కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం స్టాలిన్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
ChatGPT | ఇప్పటికే దేశ విదేశాలకు పాకిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఖ్యాతి, పాలనాదక్షతను.. ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న కృత్రిమ మేథ - చాట్ జీపీటీ కూడా కొనియాడుతున్నది. తెలంగాణలో కేసీఆర్ చేపట్టిన అభివృద్
జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండో విడుత ప్రారంభించినప్పటి నుంచి మంగళవారం వరకు 1,88,297 మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయి.
గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టి, తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్' లక్ష్యం దిశగా సాగుతున్నది. పైలట్ ప్రాజెక్టు కి�