BRS Party | హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్లో చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర( Maharashtra ) నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు సీఎం కేసీఆర్( CM KCR ) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే వసంత్ �
Foxconn | హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్న ఫాక్స్ కాన్ సంస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ధన్యవాదాలు తెలిపారు. ఉత్పత్తి కార్యకలాపాలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోవడం ప�
Telangana | హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు తమ సంస్థలను రాష్ట్రంలో స్థాపించి, కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
తెలంగాణ సర్కారు పట్టణాల మాదిరిగా గ్రామాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్పై మంగళవారం ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు నేతృత్వంలో విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులు విద్యుత్సౌధలో సమావేశమయ్యారు.
వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతూ ఉన్నత విద్యనభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు చెల్లించాల్సిన మెస్, కాస్మోటిక్ చార్జీలను 25 శాతం పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అందరివాడని సీఎం కేసీఆర్ అన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కోసం చిన్న పిల్లాడిలా కొట్లాడుతారని తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు భవిష్యత్తులో ఎండడం అనేదే ఉండదని ముఖ్యమం
తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో నాల్గో రోజైన బుధవారం వివిధ కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, సతీమణి శోభతో కలిసి కల్యాణమహోత్సవంలో పాల్గొన్నా రు.
తెలంగాణ కోసం నిరంతరం ఆలోచిస్తూ అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ కోసం దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు ఇక ఎప్పటికీ ఎండిపోదని, పచ్చగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విశ్వాసం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నిజాంసాగర్ నీటి గోస తీరిందని వివరించారు.