CM KCR | హైదరాబాద్ : శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) కు రానున్నారు. మహారాష్ట్ర ( Maharashtra ) కు చెందిన రైతు సంఘం కీలక నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ).. సీఎం కేసీఆర్ స
BRS | దేశ రైతాంగాన్ని ఏకం చేసేందుకు, వారిలో రాజకీయ చైతన్యాన్ని రగిల్చేందుకు భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన నినాదం ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' గ్రామీణ ప్రాంతాల్లో మార్మోగుతున్న
Viral News | వాళ్లిద్దరూ కవల పిల్లలు. వారిది నిరుపేద కుటుంబం. ఒకేరోజు.. ఒకే వేదికపై వారి పెండ్లి ఘనంగా జరిగింది. ఇద్దరి పెండ్లికి సీఎం కేసీఆర్ మానసపుత్రిక కల్యాణలక్ష్మి పథకం అండగా నిలిచింది. ఆ కుటుంబాన్ని ఆర్థిక
TSPSC | నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇదీ తెలంగాణ ఉద్యమ నినాదం.. ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరగానే సీఎం కేసీఆర్ ఈ మూడింటిపైనా దృష్టిసారించారు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది.
జాతీయ స్థాయి గ్రామ పంచాయతీ అవార్డుకు నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ఖానాపూర్ గ్రామం ఎంపికైనట్లు ఎంపీడీవో శ్రీధర్ తెలిపారు. గ్రామానికి గుడ్ గవర్నెన్స్ అవార్డు లభించిందన్నారు. శుక్రవారం మంత్రు�
ప్రతిపక్ష నాయకులకు పనిలేకనే రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సుష్మిత గార్డెన్లో ఎమ్మెల్�
తెలంగాణ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉం దని, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సర్కారు సీరియస్గా ఉందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి అన్నారు.
ఇతర పార్టీల నాయకులు చేసే చిల్లర రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కుభీర్లోని ఓ జిన్నింగ్ మిల్లులో బుధవారం పార్టీ మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్ అధ్యక్ష�
వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువులు, నిత్యావసరాలు ఇలా ఒకటేమిటి అన్నింటీ ధరలు పెంచుకుంటూ వచ్చిన కేంద్ర సర్కారు, ఇప్పుడు మందు బిల్లలనూ సైతం వదల్లేదు.
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులో బైరాందేవ్, మహాదేవ్ ఆలయ సమీపంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ని
తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం వాంకిడి మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ
తెలంగాణలో సుస్థిర వ్యవసాయాభివృద్ధి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లుగా కృషి చేస్తున్నది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చే�
ప్రజలందరికి కంటి పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. అవసరమున్న వారికి కంటి అద్దా
తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ హబ్గా రూపాంతరం చెందిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్నమంగళారం రెవెన్యూలోని వీరన్నవిఠల్ ఫంక్షన్హాల్లో మండల పరిధిలోని చిలుకూరు,