తెలంగాణలో హిమాలయాలు లేకు న్నా తమది అంతకంటే ఎత్తయిన సంకల్ప బలమని, అందుకే ఏప్రిల్ నెలలో కూడా రాష్ట్ర నదులు, చెరువుల్లో నీళ్లు పారుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు.
మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడం తప్ప మోదీ పాలనతో ఒరిగిందేమీ లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం కందుకూరులోని ఓ ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళ�
ఎస్సీల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో ఎల్లేశ్ గొప్ప స్ఫూర్తిని చాటాడు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నయీంనగర్ లష్కర్సింగారం ఎస్సీకాలనీకి చెందిన ఎల్లేశ్ ‘దళితబంధు’ సాయంత
జిగిత్యాల జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన భారీ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు ప్రతిపక్షాలు కుటిల రాజకీయాలకు తెరలేపాయి. జిల్లాలో ఎక్కువగా సాగయ్యే వరి, మక్కజొన్�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజనులకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ డీఎస్ ఎస్ భవన్లో శన�
తెలంగాణ మలి దశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ చౌరస్తాకు పెట్టడం హర్షణీయమని తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హనుమాండ్లు చారి అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు మద్యం సీసాలతో మాల వేసి అవమానపరిచిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్కు తరలించారు.
సీఎం కేసీఆర్ హామీ మేరకు ఆదిలాబాద్లో కొత్త వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ అకడమిక్ ఇయర్ (2023-24)లో 60 సీట్లకు అడ్మిషన్లు నిర్వహించనున్నారు. శనివారం ఇన్చార్జి వీసీ రఘునందన్రావు అధ్యక్షతన వ్య
ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చర ర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరిం ది. ఈ మేరకు సీఎం కేసీఆర
CM KCR | హైదరాబాద్ : దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) పిలుపునిచ్చారు. 14 మంది ప్రధానులు మారినా దేశ ప్రజల తలరాత మాత్రం మారలేదు అని కేసీఆర్
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) సమక్షంలో మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ) తో పాటు పలువురు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) లో చేరారు. ఈ సందరభంగా వారందర�
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) కు చేరుకున్నారు. మహారాష్ట్ర ( Maharashtra ) కు చెందిన రైతు సంఘం కీలక నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ) తో పాటు పలువురు రైతు నేతలు సీఎం కేసీఆర్ స�