Vikarabad | బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ప్రజా రవాణా వ్యవస్థకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత ఎనిమిదేండ్లలో రహదారుల నిర్మాణానికి, మరమ్మతులకు రూ.వందల కోట్ల నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చ�
CM KCR | మహారాష్ట్రలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని, కనీసం 9-10 జిల్లా పరిషత్లను బీఆర్ఎస్ గెలువాలని, తద్వారా మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీ సత్తా చూపించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ము
CM KCR | ‘ముఖ్యమంత్రి ఐసా హోతా హై! ఆప్ జనతా కే లియే ఐసా సోచ్తే హై?’ అంటూ మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లో చేరిన షేత్కరీ సంఘటన నాయకులు ఆశ్చర్యపోయారు. పార్టీలో చేరికల అనంతరం, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వారిత
అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. అన్నదాతలను నట్టేట ముంచాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత నెలలో కురిసిన అకాల వర్షానికి జిల్లావ్యాప్తంగా 30వేల ఎకరాల్లో సాగు చేస్తున్న మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి.
స్వాతం త్య్రం సాధించిన త ర్వాత ఏడు దశాబ్దాల దేశ చరిత్రలో ఏరాష్ట్రంలో జరుగనంత అభివృద్ధిని.. తెలంగాణ వచ్చాక ఏడేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని ఎమ్మెల్యే అబ్ర హం పేర్కొన్నారు. నేడు ప్రపంచదేశాలు సైతం త�
బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో ఎక్కడ బహిష్కరిస్తా రో అన్న భయంతో ముందుగానే రాజీనామా డ్రా మాకు తెరలేపారు కొందరు నాయకులు.. పార్టీ మారేందుకు సిద్ధమై హీరోలు అయిపోదామనుకున్నారు.. క�
ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తెలంగాణలో ఇంటింటికీ చేరుతున్నాయని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శనివ�
తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో మన భూములు బంగారమయ్యాయని ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బోడెకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో ఎఫ్డీసీ చైర్మన్ వంట�
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని పాతాళానికి తొక్కాల్సిన సమయం ఆసన్నమైందని, బీఆర్ఎస్ వచ్చిందే ఆ పార్టీని బొందపెట్టడానికని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
CM KCR | రైతుకు రాజ్యాధికారం తేవడమే బీఆర్ఎస్ లక్ష్యమని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైతులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండే
మహారాష్ట్రకు చెందిన పలువురు రైతు సంఘాల నాయకులు శనివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణ భవన్లో శనివారం వారికి గులాబ�
స్తంభంపల్లిలో క్రిభ్కో సహకార సంస్థ సహకారంతో ప్రభుత్వం నెలకొల్పనున్న ఇథనాల్ పరిశ్రమను డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్కుమార్ అడ్డుకునే ప్రయత్నం చే యడం ఈ ప్రాంత వాసులకు చేస్తున్న ద్రోహమేనని డీసీ