తెలంగాణ సామాజిక స్థితిగతులకు అనుగుణంగా రిజర్వేషన్ల్లు పెంచాలి’ అన్న విషయంలో రాష్ట్ర శాసనసభ పంపిన తీర్మానాలను గానీ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వినతులనుగానీ, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా �
ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ తల్లి బూడిద సత్తమ్మ (85) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని స్వగ్రామం పారుపల్లిలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Kadiyam Srihari | సీఎం కేసీఆర్ను తెలంగాణకే కట్టడి చేయాలని కుట్రలతో తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు.
తెలంగాణ (Telangana) స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) త్యాగం చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట (Telangana Sayudha poratam) యోధుడు దొ
దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్ రూఫ్ పాలసీని (Cool Roof Policy) తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. మొదట తమ ఇంటిపై కూల్ రూఫ్ విధానం అమలుచేశామన్న
ఆదివారం సిద్దిపేట జిల్లాలో మహారాష్ట్రకు చెందిన 150 మంది రైతుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. జిల్లాలో రైతువేదికలు, వ్యవసాయ మార్కెట్లను, నూతన కలెక్టరేట్ భవనాలను పరిశీలించింది.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతున్నది. నిత్యం ఇతర పార్టీలు, సంఘాలలోని రాష్ట్ర స్థాయి నేతల నుంచి కార్యకర్తల వరకు వేలమంది బీఆర్ఎస్ కండువాలు కప్పుకొంటున్నారు.
అబద్ధాల బండి సంజయ్.. అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తలేవా.. అని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను సతీశ్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తూర్పారబట్�
స్వ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే పోరాటయోధులైన సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్యకు సముచిత గుర్తింపు దక్కిందని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ పేర్కొన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని మహారాష్ట్ర రైతు సంఘం నేతలు హర్షం వ్యక్తంచేశారు. దేశంలోనే రైతుల కోసం ఆలోచించిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.
‘పాలమూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం అ�
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్రె
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎం కేసీఆర్ విజన్తోనే రాష్ట్రంలో నీళ్లూ నిధులు నియామకాలు సాధ్యమయ్యాయని, కేసీఆర్ను మూడోసారి సీఎంని చేసేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. గంగారంలో