తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నదని శుక్రవారం ట్వీట్
గోదావరి, మంజీర తీరంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. బోధన్ నియోజకవర్గం ప్రగతి పథంలో సాగుతున్నది. దశాబ్దాల పాటు అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు సంక్షేమానికి చిరునామాగా నిలుస్తున్నది.
రాష్ట్రంలో కంటివెలుగు పరీక్షలు మరో రికార్డుకు చేరువవుతున్నాయి. శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 96 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. మరో రెండు రోజుల్లో కోటి మందికి పరీక్షలు పూర్తి కానున్నాయి. క�
దేశంలోనే తెలంగాణ రాష్టం వేగంగా అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ విజన్ కారణమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం గడ్డిఅన్నారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మే
‘ఉత్తం ఖేత్- మధ్యం వ్యాపార్- అధం నౌకర్' అనేది భారతీయ జీవన విధానంలో నానుడి. కానీ ప్రస్తుత సార్వత్రిక జీవన విధానంలో ఇది తిరోగమనంలో ఉన్నది. అయితే ఈ సందర్భంగా చర్చించాల్సిన అంశం ఏమంటే భారతీయ భావాలకు తగ్గట్�
రైతన్నకు పండుగ అంటే.. పంటలు బాగా పండాలి, దిగుబడి బాగా రావాలి, దేశానికి అన్నం పెట్టాలి, ప్రజల కడుపు నిండాలి, అలాంటి రైతులు బాగుండేలా.. వాళ్ల మోముపై చిరునవ్వు చిందేలా.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండేలా.. తెలంగ�
రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు అండగా నిలుస్తున్నట్లుగానే మైనార్టీ వర్గాల సంక్షేమానికీ ప్రాధాన్యం ఇస్తున్నది. ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపి�
రైతులకు అన్ని రకాల రుణాలు అందించి వారికి పీఏసీఎస్ ద్వారా చేయూతనందిస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహిం
Telangana | హైదరాబాద్ : తలసరి ఆదాయం( Per Capita Income )లో దేశంలోనే తెలంగాణ( Telangana ) నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజనరీతో రాష్ట్రం ఆర్థిక వృద�
Telangana | మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) కి పట్టిన గతే బీజేపీ( BJP )కి కూడా పడుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Minister Harish rao ) హెచ్చరించారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏం చేసుకుంటావో చేస్కో �
Telangana | హైదరాబాద్ : గ్రామంలో సర్పంచ్( Sarpanch ) నుంచి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి( Chief Minister ) వరకు సమర్థమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR )
‘అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న రాష్ర్టాన్ని చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నయి. ఎందుకింత కండ్ల మంట..? ఇక్కడి ప్రజలు బాగుపడవద్దా..? తెలంగాణ అంటే ఎందుకింత అక్కసు..? ఎప్పుడూ ఏదో రకంగా ప్రభుత్వాన్�
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మనిషికి నయనం ప్రధానం కావడంతో కంటి జబ్బుల సమస్యలకు చెక్పెట్టేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా ప్రారంభించిం